Andhra News
లీనామణిమేఖలై..ఇప్పుడు ఫుల్ ట్రేండింగ్ లో ఉన్న పేరు. ‘కాళీ’ మాత సిగరెట్ కాల్చుతున్నట్టుగా పోస్టర్ విడుదల చేసి వివాదానికి తెరలేపిన దర్శకురాలు. ఈమె చేసిన పనికి హిందూ సంఘాలు భగ్గుమంటున్నా...
Hi, what are you looking for?
లీనామణిమేఖలై..ఇప్పుడు ఫుల్ ట్రేండింగ్ లో ఉన్న పేరు. ‘కాళీ’ మాత సిగరెట్ కాల్చుతున్నట్టుగా పోస్టర్ విడుదల చేసి వివాదానికి తెరలేపిన దర్శకురాలు. ఈమె చేసిన పనికి హిందూ సంఘాలు భగ్గుమంటున్నా...
మొన్నటి వరకు ఉడత ఇష్యూ హాట్ టాపిక్ ఐతే ఇప్పుడు లేటెస్ట్ గా చంద్రబాబు చేతి ఉంగరం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది....
ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ ధర్నా జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోపుతున్న భారాలకు వ్యతిరేకంగా ప్రజాపోరు ఆగదని నాయకులు హెచ్చరించారు...
ముఖ్యమంత్రి జగన్.. రూ. లక్షా 75 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. అభివృద్ధిని గాలికొదిలేసి రాష్ట్రాన్ని 30 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లారని మండిపడ్డారు. కొత్త బ్రాండ్ల పేరుతో నాసిరకం మద్యం తెచ్చి...
సంస్కరణల పేరుతో పాఠశాలలను మూసేస్తామంటే ఎలాగని హైకోర్టు నిలదీసింది. జాతీయ విద్యావిధానమంటూ విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ఎలా చేపడతారని...
విద్యాసంవత్సరం ప్రారంభం రోజే.. పాఠశాలల విలీనంపై ఆందోళన చేశారు. మా పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దంటూ నిరసనకు దిగారు. పాత పాఠశాలలను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 4న ఆంధ్రప్రదేశ్లో భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి మోదీతో పాటు ఏపీ సీఎం వైఎస్...
రాయలసీమ జిల్లాల్లో నేటి నుంచి మూడు రోజుల పాటు తెదేపా అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మినీ మహానాడు నిర్వహించారు.
గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్పై 50 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో గ్యాస్ సిలిండర్ ధర 1055 నుంచి 1105కు చేరింది. పెంచిన సిలిండర్...
దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ అన్ని రాష్ట్రాల్లో తమ పట్టు సాధించాలని.. బలమైన నేతలను ఏరికోరి మరీ వారికి అధికారం అప్పగిస్తుంటుంది. యూపీలో యోగి, అస్సాంలో బిశ్వశర్మ సహా ఎంతో మంది నాయకత్వ...