Andhra News
ఆంధ్రప్రదేశ్ దేశభక్తుల పురిటిగడ్డ అని, అల్లూరి స్ఫూర్తితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని..
Hi, what are you looking for?
ఆంధ్రప్రదేశ్ దేశభక్తుల పురిటిగడ్డ అని, అల్లూరి స్ఫూర్తితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద ఆటో .టాక్సీ .మ్యాక్సీ నడిపే డ్రైవర్లకు సంవత్సరానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందచేస్తుంది...
వైయస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం ప్రారంభించడం జరిగింది. రైతులా శ్రేయస్సే ప్రధాన ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు...
ప్రజల డబ్బులు జీతంగా తీసుకుంటూ వైసీపీ నాయకులకు వలంటీర్లు పనిచేస్తున్నారని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి సాధినేని యామినీ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలకు తొత్తులుగా వలంటీర్లు మారుతున్నారన్నారు....
చదువుల మీద పెట్టే ప్రతిపైసా.. పవిత్రమైన పెట్టుబడి అని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితులతో పిల్లలను చదివించలేని పరిస్థితి శాపం కాకూడదన్నారు. పిల్లలను బాగా చదివించినప్పుడే వాళ్ల...
ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు సుమారు ఒక లక్ష 17వేల మంది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభ ఘడియలు వచ్చేశాయి అనుకునే లోపు ఉద్యోగులకు జగన్ సర్కార్ షాకిచ్చింది.
ఆంధ్ర ప్రదేశ్ ను అధోగతిపాలు చేసి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తెలుగు జాతిని తాకట్టు పెట్టారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ఆరోపించారు.
స్వార్థ ప్రయోజనాల కోసం జగన్ రాష్ట్రం తాకట్టు పెట్టారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి విమర్శించారు. రాష్ట్రపతి ఎన్నికలకు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న షరతు పెట్టీ...
తిరుపతికి సమీపంలోని పాతకాల్వ (పేరూరు బండ) వద్ద నిర్మించిన వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణ గురువారం వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్.జగన్ పాల్గొన్నారు.
మైనారిటీ విద్యార్థులకు ఇచ్చే డ్రోన్ శిక్షణ పెద్దగా ప్రయోజనం కలిగించేలా లేకపోగా సర్టిఫికెట్ కోసం వారు భారీగా ఆర్థిక భారాన్ని మోయాల్సి వచ్చే పరిస్థితి నెలకొంది...