Andhra News
గోదావరి నదిపై రూపుద్దిద్దుకుంటోన్న పోలవరం ప్రాజెక్ట్ రాజకీయాలకు వేదికగా మారింది. పోలవరం పునరావాస ప్యాకేజీ పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు కొంత కాలంగా ఉంది. గతంలో కొందరు అధికారుల పైనా...
Hi, what are you looking for?
గోదావరి నదిపై రూపుద్దిద్దుకుంటోన్న పోలవరం ప్రాజెక్ట్ రాజకీయాలకు వేదికగా మారింది. పోలవరం పునరావాస ప్యాకేజీ పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు కొంత కాలంగా ఉంది. గతంలో కొందరు అధికారుల పైనా...
అధికారంలోకి రాకముందు వైసీపీ ఇచ్చిన వాగ్దానాల్లో మద్యపాన నిషేధం చేస్తామని కచ్చితంగా చెప్పింది. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తోంది. కానీ ప్రజలకు ఇచ్చిన మాట మాత్రం ఇంతవరకు నెరవేర్చలేదు..
భారతీయ యువ మోర్చా ఆధ్వర్యంలో ఆగష్టు 2 నుండి 15వరకు రాష్ట్ర వ్యాప్తంగా యువ సంఘర్షణ యాత్ర చేపట్ట బోతొంది. ఈ మేరకు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో...
ప్రముఖ ఫిల్మ్ మేకర్ లీనా మణిమేకలై వివాదాల్లో చిక్కుకుంది. ఆమె ఇటీవల రూపొందించిన కాళీ అనే డాక్యుమెంటరీ కోసం కాళీమాత ఫోటోనూ అసభ్యకరంగా రూపొందించింది...
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 108, 104 అంబులెన్సులు రోడ్డెక్కాయి. 2021లో డాక్టర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ .జగన్మోహన్ రెడ్డి..
ఆంధ్రప్రదేశ్ దేశభక్తుల పురిటిగడ్డ అని, అల్లూరి స్ఫూర్తితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని..
ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు విచ్చేసిన కార్యక్రమాలు పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణం చేస్తున్న సమయంలో కాంగ్రెస్ నాయకులు తమదైన రీతిలో నిరసన తెలిపారు...
అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సావాలు జరుపుకోవడం తెలుగు జాతికే కాకుండా దేశానికే గర్వకారణమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. చిన్న వయసులోనే...
హైదరాబాద్లో ప్రధాని నరేంద్రమోడీ పర్యటించనున్న నేపథ్యంలో నగరంలో బీజేపీ. టిఆర్ఎస్ వర్గాల మధ్య ఫ్లెక్సిల వార్ మొదలైంది. ఒకరిపై ఒకరు భారీ ఎత్తున దుమ్మెత్తిపోసుకుంటున్నారు...
జనసేన సీనియర్ నేత, మాజీ స్పికర్ నాదెండ్ల మనోహర్, వంగవీటి రాధాకృష్ణ కలయిక రాష్ట్ర రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ కలుసుకోవడం ఆసక్తి రేపింది.