Andhra News
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి రాజధాని మరుగునపడిపోయింది. మూడు రాజధానులను జగన్ సర్కారు తెరపైకి తెచ్చింది. విశాఖ పాలనా రాజధాని, అమరావతి శాసన రాజధాని...
Hi, what are you looking for?
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి రాజధాని మరుగునపడిపోయింది. మూడు రాజధానులను జగన్ సర్కారు తెరపైకి తెచ్చింది. విశాఖ పాలనా రాజధాని, అమరావతి శాసన రాజధాని...
బానిసత్వ సంకెళ్లు వీడి పోరాటమే ధ్యేయంగా నిలబడాలని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ..
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్ము గన్నవరం విమానాశ్రయానికి రాగానే బీజేపీ, వైసీపీ నేతలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆమె మంగళగిరిలో సీకే కన్వెన్షన్ సెంటర్లో సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన...
ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అమలుచేస్తూ స్వచ్ఛమైన పాలన అందిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సీఎం వైఎస్ జగన్తో మర్యాద పూర్వక భేటీ అయ్యారు...
రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో రోజూ మోస్తరు వర్షం కురిసింది. గత మూడు రోజులతో పోలిస్తే వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ.. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో...
వైసీపీ ప్రభుత్వం సంక్షేమమనే గోబెల్ ప్రచారం తప్ప రాష్ట్రంలో కనీసం రహదారులను పట్టించుకోవడంలేదని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. మంగళవారం రహదారుల ఉద్యమ పోస్టర్ని...
ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్షాలపై ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉత్తర కోస్తా నుంచి ఏలూరు జిల్లా...
ఎప్పుడు ఎవరి జాతకాలు మారతాయో...ఎవరి జాతకాలు తిరగబడతాయో చెప్పలేం. నిన్న మొన్నటి వరకూ వైసీపీలో సీఎం జగన్ తర్వాత అంతా తానై వ్యవహరించారు ప్రభుత్వ సలహాదారు సజ్లల రామక్రిష్ణారెడ్డి...
తల్లిని చెల్లిని మోసం చేసిన వ్యక్తి సీఎం జగన్. ప్రజల కోసం బయటకు రాని వ్యక్తి నేడు పార్టీ ప్లీనరీ కోసం బయటికి వచ్చారు. పథకాల పేరుతో మహిళలను మోసం చేశారు...