Connect with us

Hi, what are you looking for?

All posts tagged "andhrapradesh"

Andhra News

ఎన్టీఆర్ యూనివర్శిటీ 25వ స్నాతకోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ..

Andhra News

ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల కు ఎస్ఈసీవో షాక్ ఇచ్చారు. ఓటర్ల జాబితాలో వాలంటీర్ల జోక్యం తగదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా ఆదేశాలు జారీ చేశారు. వాలంటీర్లను పోలింగ్‌ ఏజెంట్లుగా...

Andhra News

కల్తీ మద్యం తీస్తున్నది మనుషుల ప్రాణం. ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం ఏరులై పారుతున్నది. ఈ మద్యం రక్కసి కరాళ నృత్యానికి అభం శుభం తెలియని బడుగు జీవులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు...

Andhra News

దేశవ్యాప్తంగా అగ్నివీరుల ఎంపిక ప్రారంభమైన నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో సెలెక్షన్స్‌ ప్రక్రియ షురూ అయింది. ఆగస్టు 14వ తేదీ నుంచి రాష్ట్రంలో అగ్నివీరుల ఎంపిక కొనసాగనున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది...

Andhra News

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టు, ఎన్నో అడ్డంకులు మరోన్నో ఇబ్బండులు దాటుకు ఒక్కో దశను దాటుకుంటూ వస్తున్న ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో మరో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది...

Andhra News

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భారీ వర్షాల కారణంగా పలు జిల్లాలోని గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీగా వస్తున్న వరద నీటితో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు...

Andhra News

బానిసత్వ సంకెళ్లు వీడి  పోరాటమే ధ్యేయంగా నిలబడాలని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ..

Andhra News

ఆంధ్ర‌ప్ర‌దేశ్  వ్యాప్తంగా పారిశుధ్య కార్మికులు రోడ్డెక్కారు. తమకు జీతాలు సక్రమంగా ఇవ్వాలని.. మరింత పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక వారి జీతం రూ. పద్దెనిమిది వేలు చేస్తున్నట్లుగా ప్రకటించారు...

Andhra News

ఆంధ్రప్రదేశ్ గనుల శాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఖనిజాన్వేషణ, వేలం, మైనింగ్ కార్యకలాపాల పర్యవేక్షణలో ఏపీ గనులశాఖ అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ అవార్డును అందజేసింది...

Andhra News

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సీఎం వైఎస్ జగన్‌తో మర్యాద పూర్వక భేటీ అయ్యారు...

More Posts
Lingual Support by India Fascinates