Andhra News
రైల్వే జోన్ రాష్ట్రాల స్థాయిలో కాదని కేబినెట్కు వదిలేయాలని హోంశాఖ కార్యదర్శి తెలిపారు.తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్రం ప్రత్యేక సమావేశం ముగిసింది.
Hi, what are you looking for?
రైల్వే జోన్ రాష్ట్రాల స్థాయిలో కాదని కేబినెట్కు వదిలేయాలని హోంశాఖ కార్యదర్శి తెలిపారు.తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్రం ప్రత్యేక సమావేశం ముగిసింది.
ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఫస్ట్టైమ్ ఒకేసారి ఐదు నదులు సముద్రంలో కలుస్తున్నాయి. అవును, ఐదు నదులూ ఒకేసారి సముద్రంలో కలుస్తున్నాయి. రాష్ట్రంలో ప్రవహించే కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి నదులు ఎట్-ఏ-టైమ్ కడలి...
ఆంధ్రప్రదేశ్ లో మరో ప్రభుత్వ విభాగం సమ్మె సైరన్ మోగించబోతున్నారు.గ్రామపంచాయతీ ఉద్యోగులు సమ్మెసైరన్ మోగించారు.
కేంద్ర హోం శాఖ.. కారాగార గణాంక నివేదిక - 2021ని విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అరెస్టులు భారీగా పెరుగుతున్నాయి. వివిధ కేసుల్లో గతేడాది (2021)లో ఏకంగా 1,08,048 మందిని...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద ఆంధ్రప్రదేశ్ బీజేపీ పోరాడి ప్రజల్లో ఆదరణ పెంచుకునేందుకు వరుసగా కార్యక్రమాలు చేపడుతోంది. ఇటీవల యువ సంఘర్షణ యాత్రలను నిర్వహించారు
రాబోయే సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన పార్టీలకు జీవన మరణం అని అందరికీ తెలిసిందే. తమ పార్టీలు మనగలగాలి అన్న ప్రత్యర్ధి పార్టీల మీద పై చేయి గా ఉండాలన్న తప్పక...
ఆంధ్రప్రదేశ్ లో ఓవైపు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు CPS రద్దు చేయాలని డిమాండ్ తో ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్న వేళ, ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీ జెన్కోకు బకాయిలను వడ్డీతో కలిపి చెల్లించాలని తెలంగాణ విద్యుత్ సంస్థలను కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ ఆదేశించింది. జెన్కో సరఫరా చేసిన విద్యుత్కు రూ.3,441.78 కోట్లు
విశాఖపట్నంలో ప్రపంచలోనే అతిపెద్ద బీచ్ క్లీనింగ్ కార్యక్రమం జరిగింది.అనంతరం బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్లో ఓ కార్యక్రమం నిర్వహించారు. సీఎం జగన్ మాట్లాడుతూ ఏపీలో ప్లాసిక్ ఫ్లెక్సీలను పూర్తిగా నిషేధిస్తున్నట్లుగా చెప్పారు.
2021-22 జిఎస్డిపిలో రాష్ట్రం 11.43%తో అగ్రస్థానంలో నిలవడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు, ఇది దేశ వృద్ధి రేటు కంటే ఎక్కువగా ఉంది. ప్రభుత్వ పారదర్శక...