Andhra News
వైసీపీ ప్రభుత్వం సంక్షేమమనే గోబెల్ ప్రచారం తప్ప రాష్ట్రంలో కనీసం రహదారులను పట్టించుకోవడంలేదని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. మంగళవారం రహదారుల ఉద్యమ పోస్టర్ని...
Hi, what are you looking for?
వైసీపీ ప్రభుత్వం సంక్షేమమనే గోబెల్ ప్రచారం తప్ప రాష్ట్రంలో కనీసం రహదారులను పట్టించుకోవడంలేదని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. మంగళవారం రహదారుల ఉద్యమ పోస్టర్ని...
ఎప్పుడు ఎవరి జాతకాలు మారతాయో...ఎవరి జాతకాలు తిరగబడతాయో చెప్పలేం. నిన్న మొన్నటి వరకూ వైసీపీలో సీఎం జగన్ తర్వాత అంతా తానై వ్యవహరించారు ప్రభుత్వ సలహాదారు సజ్లల రామక్రిష్ణారెడ్డి...
తల్లిని చెల్లిని మోసం చేసిన వ్యక్తి సీఎం జగన్. ప్రజల కోసం బయటకు రాని వ్యక్తి నేడు పార్టీ ప్లీనరీ కోసం బయటికి వచ్చారు. పథకాల పేరుతో మహిళలను మోసం చేశారు...
జనసేనాని పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. వైసీపీ ప్లీనరీ సమావేశాలు వేళ కొత్త చర్చను లేవనెత్తారు. ప్లీనరీ వేదికగా గత మూడేళ్లుగా చేపట్టిన సంక్షేమ పథకాలు...
వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి విజయలక్ష్మి వైసీపీకి రాజీనామా చేశారు. తన కుమారుడు కంటే కుమార్తె కోసం ఎక్కువగా కష్టపడాలని నిర్ణయించుకున్నానని అందుకే వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి...
ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజానాథ్ పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి...
విద్యాసంవత్సరం ప్రారంభం రోజే.. పాఠశాలల విలీనంపై ఆందోళన చేశారు. మా పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దంటూ నిరసనకు దిగారు. పాత పాఠశాలలను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 4న ఆంధ్రప్రదేశ్లో భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి మోదీతో పాటు ఏపీ సీఎం వైఎస్...
అధికారంలోకి రాకముందు వైసీపీ ఇచ్చిన వాగ్దానాల్లో మద్యపాన నిషేధం చేస్తామని కచ్చితంగా చెప్పింది. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తోంది. కానీ ప్రజలకు ఇచ్చిన మాట మాత్రం ఇంతవరకు నెరవేర్చలేదు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 108, 104 అంబులెన్సులు రోడ్డెక్కాయి. 2021లో డాక్టర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ .జగన్మోహన్ రెడ్డి..