Andhra News
మూలిగే నక్క మీద తాటిపండు రాలినట్లుంది గోరంట్ల మాధవ్ పరిస్థితి. అసలే వీడియో చికాకులో ఉన్నాడు మాధవ్. పైగా పార్టీ నేతలు కనీసం జాలి కూడా చూపించటం లేదు. అధినేత జగన్ అయితే...
Hi, what are you looking for?
మూలిగే నక్క మీద తాటిపండు రాలినట్లుంది గోరంట్ల మాధవ్ పరిస్థితి. అసలే వీడియో చికాకులో ఉన్నాడు మాధవ్. పైగా పార్టీ నేతలు కనీసం జాలి కూడా చూపించటం లేదు. అధినేత జగన్ అయితే...
175 గెలుస్తాం.. అది కుప్పంతోనే మొదలెడదాం. కుప్పం కూడా నా నియోజకవర్గమే..అభ్యర్ధి భరత్ ను గెలిపించండి.. మంత్రిని చేస్తా. ఇవన్నీ జగన్ అన్న మాటలు. ఇవి వింటుంటే ఏమనిపిస్తోంది....
అంబటి రాంబాబు ఆడియో కాల్ వచ్చినప్పుడు.. వెనకేసుకొచ్చారు. అసెంబ్లీలోనే జోకులు కూడా వేశారు. అవంతి ఆడియో కాల్ వచ్చినప్పుడూ అదే తంతు. ఇవన్నీ కామన్ తప్పేంటి అన్నట్లే అధికార పార్టీ వ్యవహరించింది...
వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. లిక్కర్ బిజినెస్ లో వైసీపీ ప్రభుత్వం కారణంగా దారుణంగా మోసపోయినట్లు కనిపిస్తోంది...
భూ వివాదాల నేపథ్యంలో శాశ్వత పరిష్కారం కోసం ఏపీ సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. లంచాలు ఇచ్చే వ్యవస్థకు బై బై చెప్పేసి జవాబుదారీతనాన్ని పెంపొందించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు...
ముందు ప్రభుత్వం చేసిన అప్పులనే అప్పులుగా చూపించారు. మరి కార్పొరేషన్ల అప్పులు కూడా అప్పులే అన్నారే గాని.. లెక్కల్లో కలపలేదు. మామూలుగా జనానికి ఈ లెక్కలవీ పెద్దగా అర్ధం కావు...
రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వాతావరణం వచ్చేసింది. అయితే యూత్ ఫోకస్ అంతా కొడాలి నాని మీద ఉంది. వైసీపీ మద్దతుదారులేమో కొడాలి నానిని ఎవరూ ఓడించలేరని సవాల్ చేస్తుంటే.. వ్యతిరేకులు మాత్రం ఈసారి...
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ నేతృత్వంలో ఈనెల 3వ తేదీన పోలవరం ముంపు ప్రాంతాల్లో సిపిఐ ప్రతినిధి బృందం పర్యటించనుంది. ఈ సందర్భంగా కే రామకృష్ణ తెలియజేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం...
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146 వ జయంతి ఉత్సవాలను సీఎం జగన్ ప్రారంభించారు...
ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా సోమవారం తిరుపతి సందర్శించి ఆ శ్రీనివాసుడి ఆశీర్వాదం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆ శ్రీవారి ఆశీస్సులతో తనకు మంత్రిగా అవకాశం దక్కిందన్నారు...