Connect with us

Hi, what are you looking for?

All posts tagged "Featured"

National News

ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఒడిశాకు చెందిన ఎస్టీ మహిళ ద్రౌపదీ ముర్మూ ఎంపికయ్యారు. మంగళవారం రాత్రి బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం...

Andhra News

తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశమందిరంలో సోమవారం జెఈవో కళ్యాణమస్తు నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జెఈవో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో టీటీడీ ఉచిత సామూహిక వివాహాలు...

Andhra News

రాష్ట్ర ప్రభుత్వం దావోస్ వెళ్లి బైజూస్ టెక్నో కంపెనీతో ఆంధ్ర రాష్ట్ర విద్యా వ్యవస్థ ఉపాధ్యాయ వ్యవస్థ మరియు విద్యార్థుల మీద దుష్పరిమాణాలు ఉండే ఈ చీకటి ఒప్పందంని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ...

Andhra News

ఆత్మకూరు ఉపఎన్నిక ప్రచారం మంగళవారంతో ముగియనుంది. అక్కడ టీడీపీ పోటీ చేయనప్పటికీ వైసీపీ నానా హైరానా పడుతోంది. లక్ష ఓట్ల మెజారిటీ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీ నేతలు వాలంటీర్ల ద్వారా...

National News

మైసూరు ప్యాలెస్ గ్రౌండ్స్‌లో ప్రధాని మోదీతో పాటు 15 వేల మందికి పైగా యోగా అభ్యాసకులు వేడుకల్లో పాల్గొన్నారు. 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా యోగా సాధన జరుగుతోందన్నారు...

Opinion

పట్టణ సంస్కరణలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతో పేద, మధ్య తరగతి వారి పరిస్థితి రోజురోజుకి దయనీయంగా మారింది. ఆస్తి పన్నులు పెంచటం చెత్త పన్నులు కరంట్ చార్జీలు పెంచటం. దీనికి...

Andhra News

టిడ్కో ఇళ్ల నిర్మాణం, కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై సీఎం సమీక్షించారు. త్వరగా ఇళ్లను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థల్లో రోడ్ల అభివృద్ధిపై సీఎం సమీక్షించారు..

Andhra News

ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్న రైతులను ఆదుకోవడానికి రైతుల కోసం రెండు రకాల బీమా పథకాలు అమలులో ఉన్నాయి. అందులో ప్రధానమంత్రి ఫసల్ బీమాయోజన ప్రధానమైంది. ఈ పథకంలో భాగంగా 7 రకాల పంటలకు...

National News

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 44వ చెస్ ఒలింపియాడ్ కు టార్చ్ రిలే కార్యక్రమాన్ని జూన్ 19 న న్యూ ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా...

Andhra News

శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ఆధ్వర్యంలో పుట్టపర్తి ప్రశాంతి నిలయం వేదికగా నిర్వహించే గురు పూర్ణిమ వేడుకలకు ముఖ్యఅతిధిగా విచ్చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ కు...

Lingual Support by India Fascinates