Andhra News
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పారిశుధ్య కార్మికులు రోడ్డెక్కారు. తమకు జీతాలు సక్రమంగా ఇవ్వాలని.. మరింత పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక వారి జీతం రూ. పద్దెనిమిది వేలు చేస్తున్నట్లుగా ప్రకటించారు...
Hi, what are you looking for?
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పారిశుధ్య కార్మికులు రోడ్డెక్కారు. తమకు జీతాలు సక్రమంగా ఇవ్వాలని.. మరింత పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక వారి జీతం రూ. పద్దెనిమిది వేలు చేస్తున్నట్లుగా ప్రకటించారు...
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్ము గన్నవరం విమానాశ్రయానికి రాగానే బీజేపీ, వైసీపీ నేతలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆమె మంగళగిరిలో సీకే కన్వెన్షన్ సెంటర్లో సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన...
ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అమలుచేస్తూ స్వచ్ఛమైన పాలన అందిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సీఎం వైఎస్ జగన్తో మర్యాద పూర్వక భేటీ అయ్యారు...
వైసీపీ ప్రభుత్వం సంక్షేమమనే గోబెల్ ప్రచారం తప్ప రాష్ట్రంలో కనీసం రహదారులను పట్టించుకోవడంలేదని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. మంగళవారం రహదారుల ఉద్యమ పోస్టర్ని...
ఎప్పుడు ఎవరి జాతకాలు మారతాయో...ఎవరి జాతకాలు తిరగబడతాయో చెప్పలేం. నిన్న మొన్నటి వరకూ వైసీపీలో సీఎం జగన్ తర్వాత అంతా తానై వ్యవహరించారు ప్రభుత్వ సలహాదారు సజ్లల రామక్రిష్ణారెడ్డి...
తల్లిని చెల్లిని మోసం చేసిన వ్యక్తి సీఎం జగన్. ప్రజల కోసం బయటకు రాని వ్యక్తి నేడు పార్టీ ప్లీనరీ కోసం బయటికి వచ్చారు. పథకాల పేరుతో మహిళలను మోసం చేశారు...
జనసేనాని పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. వైసీపీ ప్లీనరీ సమావేశాలు వేళ కొత్త చర్చను లేవనెత్తారు. ప్లీనరీ వేదికగా గత మూడేళ్లుగా చేపట్టిన సంక్షేమ పథకాలు...
వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి విజయలక్ష్మి వైసీపీకి రాజీనామా చేశారు. తన కుమారుడు కంటే కుమార్తె కోసం ఎక్కువగా కష్టపడాలని నిర్ణయించుకున్నానని అందుకే వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి...
ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజానాథ్ పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి...