Andhra News
ఏపీ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. ఇకపై మహిళా డ్రైవర్లు ఆర్టీసీ (APSRTC) బస్సు స్టీరింగ్ పట్టబోతున్నారు. ఏపీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు మొదలు పెట్టింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ...
Hi, what are you looking for?
ఏపీ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. ఇకపై మహిళా డ్రైవర్లు ఆర్టీసీ (APSRTC) బస్సు స్టీరింగ్ పట్టబోతున్నారు. ఏపీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు మొదలు పెట్టింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ...
2021 ఆర్ధిక సంవత్సరం ముగిసే నాటికి ఏపీ మొత్తం అత్యుత్తమ రుణం 3.60 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఇది 3.98 లక్షల కోట్ల రూపాయలను దాటినట్లు అంచనా వేయబడింది....
ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రేమాభిమానాలు ఎంతో సంతృప్తినిచ్చాయని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా 2019 జూలై 24న బాధ్యతలు స్వీకరించిన బిశ్వభూషణ్ హరిచందన్ శనివారం నాటికి మూడేళ్లు పూర్తి చేసుకున్నారు.
పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యామ్ను మరింత పటిష్టపర్చడం.. ఒక మీటర్ ఎత్తు పెంపును కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అభినందించింది. భవిష్యత్తులో గరిష్టంగా వరదలు వచ్చినా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం...
భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టిందా? వచ్చే ఎన్నికల్లో తెలంగాణపై జెండా ఎగురవేయడానికి ప్రయత్నిస్తోందా? మరో తెలుగు రాష్ట్రం ఏపీని కూడా హస్తగతం చేసుకోవాలని భావిస్తోందా ?
ఆంధ్ర ప్రదేశ్ పోలీసు శాఖలో తీసుకొని వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నూతన ఆవిష్కరణలతో తీసుకువస్తున్న సంస్కరణలు, అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో...
భాషను మించి భావం అందించే మధురానుభూతిని విజయవాడ నగర ప్రజలు అస్వాదించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ విరచిత మహా సంగ్రామర్ మహా నాయక్ ఒడియా నాటక...
ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపులను తిరిగి ప్రైవేటు వ్యాపారులకే అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు మూడు రోజుల కిందట జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో చర్చలు...
దివంగత అహ్మద్ పటేల్పై చేసిన దుశ్చర్య ఆరోపణలను శైలజనాధ్ ముక్తకంఠంతో ఖండించారు. ఈ ఆరోపణలు 2002లో గుజరాత్ ముఖ్యమంత్రిగా...
ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు వెలువడుతున్నా నేపధ్యంలో ఎన్నికలు ఎప్పుడొచ్చిన సిద్ధంగా ఉన్నట్టు అన్ని రాజకీయ పక్షాలు సంకేతాలు పంపుతున్నాయి. ఇటువంటి తరుణంలో...