Andhra News
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి రాజధాని మరుగునపడిపోయింది. మూడు రాజధానులను జగన్ సర్కారు తెరపైకి తెచ్చింది. విశాఖ పాలనా రాజధాని, అమరావతి శాసన రాజధాని...
Hi, what are you looking for?
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి రాజధాని మరుగునపడిపోయింది. మూడు రాజధానులను జగన్ సర్కారు తెరపైకి తెచ్చింది. విశాఖ పాలనా రాజధాని, అమరావతి శాసన రాజధాని...
వైసీపీ ప్రభుత్వం సంక్షేమమనే గోబెల్ ప్రచారం తప్ప రాష్ట్రంలో కనీసం రహదారులను పట్టించుకోవడంలేదని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. మంగళవారం రహదారుల ఉద్యమ పోస్టర్ని...
ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని సెవెంత్ డే చర్చ్ వీధి, రామారావు వీధి, దేవయ్య వీధి, ఏసురత్నం వీధి, గురుస్వామి వీధి, తదితర ప్రాంతాల్లో...
వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి విజయలక్ష్మి వైసీపీకి రాజీనామా చేశారు. తన కుమారుడు కంటే కుమార్తె కోసం ఎక్కువగా కష్టపడాలని నిర్ణయించుకున్నానని అందుకే వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి...
అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత వైసీపీ ‘ప్లీనరీ’ నిర్వహిస్తోంది. ఒకవైపు ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత, మరోవైపు సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి, ఇంకోవైపు విపక్ష టీడీపీ మహానాడు, మినీ మహానాడు కార్యక్రమాలు విజయవంతమౌతున్న...
అధికారంలోకి రాకముందు వైసీపీ ఇచ్చిన వాగ్దానాల్లో మద్యపాన నిషేధం చేస్తామని కచ్చితంగా చెప్పింది. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తోంది. కానీ ప్రజలకు ఇచ్చిన మాట మాత్రం ఇంతవరకు నెరవేర్చలేదు..
2024లో కేంద్ర ప్రభుత్వంలో చేరుతాం… హోదా సాధిస్తాం అని ఏలూరు వైసీపి ఎంపి కోటగిరి శ్రీధర్ ధీమా వ్యక్తం చేశారు...
ప్రజల డబ్బులు జీతంగా తీసుకుంటూ వైసీపీ నాయకులకు వలంటీర్లు పనిచేస్తున్నారని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి సాధినేని యామినీ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలకు తొత్తులుగా వలంటీర్లు మారుతున్నారన్నారు....
రాష్ట్రంలోని వలంటీర్ పోస్టులపై హోంమంత్రి తానేటి వనిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు....
కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్సార్ బ్రతికే ఉన్నాడు అని, వైఎస్సార్ పథకాలు ప్రతి గడపను...ప్రతి గుండెను తాకాయి అని వైస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. చివ్వెంల...