Connect with us

Hi, what are you looking for?

All posts tagged "tdp"

National News

తెలుగుదేశం పార్టీ, భార‌తీయ జ‌న‌తాపార్టీ మ‌ధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయ‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు ఈ రెండు పార్టీల‌ స‌వాళ్లు, ప్ర‌తిస‌వాళ్ల‌తో దేశ‌వ్యాప్తంగా ఉత్కంఠ‌త నెల‌కొంది....

Andhra News

బానిసత్వ సంకెళ్లు వీడి  పోరాటమే ధ్యేయంగా నిలబడాలని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ..

Andhra News

ఆంధ్ర‌ప్ర‌దేశ్  వ్యాప్తంగా పారిశుధ్య కార్మికులు రోడ్డెక్కారు. తమకు జీతాలు సక్రమంగా ఇవ్వాలని.. మరింత పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక వారి జీతం రూ. పద్దెనిమిది వేలు చేస్తున్నట్లుగా ప్రకటించారు...

Andhra News

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా మద్దతు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ  నిర్ణయం తీసుకుంటే  పార్టీ నేతల్ని మర్యాదపూర్వకంగా కలిసేందుకు ద్రౌపది ముర్ము అంగీకరించారు. ముందుగా మద్దతు ప్రకటించిన వైసీపీ..

Andhra News

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్ము  గన్నవరం విమానాశ్రయానికి రాగానే బీజేపీ, వైసీపీ నేతలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆమె మంగళగిరిలో సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన...

Andhra News

ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో నిలిచిన ద్రౌపది ముర్ముకే మద్దతు ఇస్తున్నట్టు వెల్లడించింది. పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించిన అనంతరం చంద్రబాబు ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఎస్టీ మహిళకు రాష్ట్రపతిగా...

Andhra News

ఏపీలో ముందస్తు ఎన్నికలపై అధికారికంగా ఎలాంటి సంకేతాలు లేకున్నా విపక్షాలు మాత్రం సన్నద్ధమైపోతున్నాయి. ఎన్నికలు ఎంత త్వరగా జరిగితే అంత మంచిదని భావిస్తున్న విపక్షాలు.. ఈ మేరకు వైసీపీపై ఒత్తిడి పెంచేందుకు సిద్దమవుతున్నాయి....

Andhra News

వైకాపా ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రజల్లో రోజురోజుకూ పెరుగుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. 'బాదుడే బాదుడు' కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా...

Andhra News

మొన్నటి వరకు ఉడత ఇష్యూ హాట్ టాపిక్ ఐతే ఇప్పుడు లేటెస్ట్ గా చంద్రబాబు చేతి ఉంగరం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది....

Andhra News

చంద్రబాబు నాయుడు సీఎంగా  ఉన్న సమయంలో డేటా చౌర్యానికి కుట్ర జరిగింది నిజమే అని శాసనసభ నియమించిన ఉపసంఘం చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి  వెల్లడించారు. 2016-19 మధ్య టీడీపీ..

More Posts
Lingual Support by India Fascinates