Andhra News
గోరంట్ల మాధవ్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ వచ్చింది. తనకు పోలీసులు క్లీన్ చిట్ ఇఛ్చారంటూ ఆనందంగా అనంతపురం వచ్చి వందల కార్లతో ర్యాలీ చేసుకునే సమయాన.. టీడీపీ బాంబు పేల్చింది. ఆ వీడియోకు...
Hi, what are you looking for?
గోరంట్ల మాధవ్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ వచ్చింది. తనకు పోలీసులు క్లీన్ చిట్ ఇఛ్చారంటూ ఆనందంగా అనంతపురం వచ్చి వందల కార్లతో ర్యాలీ చేసుకునే సమయాన.. టీడీపీ బాంబు పేల్చింది. ఆ వీడియోకు...
కేశినేని నాని, చిన్నిల మధ్య పోరులో తెలుగుదేశం నష్టపోతుందా? అంత ఎదురుగాలిలోనూ గెలుచుకున్న విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం చేజారిపోతుందా? ఇవే అనుమానాలు ఇప్పుడు తెలుగుదేశం...
మాజీ మంత్రి లోకేష్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఆయన కేంద్రీకరించిన మంగళగిరి నియోజకవర్గంలో కీలక నేత పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గంజి చిరంజీవి...
గంటా శ్రీనివాసరావు.. వాటం ఎటు ఉంటే అటు ఉండే టైప్ అని ఇప్పటికే బాగా పేరొచ్చింది. ప్రజారాజ్యం తరపున గెలిచి కాంగ్రెస్ లో కలిసి.. మినిస్టర్ అయ్యారు. ఆ తర్వాత టీడీపీలో చేరి...
అసలు కేశినేని నానికి ఏమైంది? ఎందుకిలా ఫైర్ అవుతున్నారు? చంద్రబాబుకు పుప్ఫగుచ్ఛం ఇవ్వడానికి నిరాకరించిన నాని.. దానిని తోసేయడం వెనక అంత కసి ఉందా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది....
కమలం కన్ను మళ్లీ చంద్రబాబుపై పడిందా ? జగన్ తో వర్కవుట్ అవదనుకుని.. పవన్ చెప్పినట్లే టీడీపీతో కలుద్దామని అనుకుంటున్నారా ? రెండు రోజులుగా ఇదే హాట్ టాపిక్ గా నడుస్తోంది...
విజయసాయిరెడ్డి, లక్ష్మీపార్వతిల తీరుపై నిప్పులు చెరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,దమ్ముంటే ఢిల్లీకి వెళ్లి సీబీఐ విచారణ వేయించుకోవాలని సవాల్ విసిరారు.
ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి మరణం కూడా వివాదంలోకి లాగబడింది. ఆమె ఆత్మహత్య చేసుకోవడమే ఇందుకు కారణం. ఆమె డిప్రెషన్ తో ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. అయితే డిప్రెషన్ ఎందుకు వచ్చిందో చెప్పటం లేదు...
టీడీపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాయి. 2019లో రెండు పార్టీల అనుభవాలతో..ఈ సారి ఎన్నికలకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమామహేశ్వరీ మృతి పై వైసీపీ ఎంపీ చేసిన ట్వీట్ ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. వైసీపీకి టీడీపీ మధ్య జరుగుతున్న రాజ్యకీయాల్లో ఎన్టీఆర్ కూతురు ఉమామహేశ్వరి ఆత్మహత్య వ్యవహారం కూడా...