Andhra News
ఏపీలో వైసీపీ జోరు పెంచింది. ఇప్పటికే మంత్రుల బస్సుయాత్ర, ఇంటింటికి వైసీపీతో ప్రజల్లోకి వెళ్తోంది. తాజాగా పార్టీ ప్లీనరీ సమావేశాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఈ మేరకు షెడ్యూల్ విడుదలయ్యింది...
Hi, what are you looking for?
ఏపీలో వైసీపీ జోరు పెంచింది. ఇప్పటికే మంత్రుల బస్సుయాత్ర, ఇంటింటికి వైసీపీతో ప్రజల్లోకి వెళ్తోంది. తాజాగా పార్టీ ప్లీనరీ సమావేశాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఈ మేరకు షెడ్యూల్ విడుదలయ్యింది...
శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా కోడి రామూర్తి స్టేడియంలో అమ్మ ఒడి (Amma Odi) పథకం మూడో విడత కార్యక్రమం ఆయన ప్రారంభించారు. హాజరు శాతం...
నిధుల సమీకరణ కోసం ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రాజధాని అమరావతి ప్రాంతంలోని భూములను విక్రయించాలని నిర్ణయం తీసుకున్న జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు అమరావతిలోని భవనాలను లీజుకి ఇవ్వాలని డెసిషన్...
ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఆత్మకూరు ఉప ఎన్నికలో అనూహ్యంగా ఓటింగ్ శాతం తగ్గడం వైసీపీ లక్ష మెజారిటీ ఆశలపై నీళ్లు చల్లింది. ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీ తెచ్చుకోవాలని తాపత్రయపడిన...
ఎండు కొబ్బరికాయలకు కనీస ధర రాక కొబ్బరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కొబ్బరి రైతులకు ఆదుకోవాలంటూ...
ద్రౌపది ముర్ము పై వర్మ ట్వీట్ విమర్శల పాలయ్యేసరికి ఆయన ఈరోజు రీట్వీట్ చేసి క్లారిటీ ఇచ్చారు. ఎవరిని ఉద్దేశించి కామెంట్ చేయలేదన్నారు. మహాభారతంలో తన చాలా ఇష్టమైనది ద్రౌపది పాత్ర అని...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మఒడి పథకంలో ఈ సారి లబ్దిదాలు సంఖ్యను తగ్గించారు. అర్హతా నిబంధనలు సాధించలేకపోవడంతో అమ్మఒడి పథకం మూడో విడత సాయంలో 1.29 లక్షల మంది తల్లులకు...
మైనారిటీ విద్యార్థులకు ఇచ్చే డ్రోన్ శిక్షణ పెద్దగా ప్రయోజనం కలిగించేలా లేకపోగా సర్టిఫికెట్ కోసం వారు భారీగా ఆర్థిక భారాన్ని మోయాల్సి వచ్చే పరిస్థితి నెలకొంది...
ఆరు రాష్ట్రాల్లో ఉపఎన్నికల సమరం మొదలైంది. ఢిల్లీ, ఉత్తర్ప్రదేశ్, పంజాబ్, ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్లోని మొత్తం మూడు లోక్ సభ, 7 అసెంబ్లీ సీట్లకు గురువారం ఉపఎన్నికలు జరుగుతున్నాయి...
ప్రభుత్వం ఏపీఎఫ్ డీసీ పోర్టల్ ‘యువర్ స్క్రీన్స్’ ను తీసుకురానుందని, తద్వారా టికెట్ బుకింగ్ చేసుకుంటే ప్రేక్షకుడిపై ఎలాంటి అదనపు భారం పడకుండా దోపిడీకి చెక్ పడనుందని వెల్లడించారు. ప్రభుత్వం తెచ్చిన ఆన్...