Andhra News
జనసేనాని పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. వైసీపీ ప్లీనరీ సమావేశాలు వేళ కొత్త చర్చను లేవనెత్తారు. ప్లీనరీ వేదికగా గత మూడేళ్లుగా చేపట్టిన సంక్షేమ పథకాలు...
Hi, what are you looking for?
జనసేనాని పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. వైసీపీ ప్లీనరీ సమావేశాలు వేళ కొత్త చర్చను లేవనెత్తారు. ప్లీనరీ వేదికగా గత మూడేళ్లుగా చేపట్టిన సంక్షేమ పథకాలు...
వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి విజయలక్ష్మి వైసీపీకి రాజీనామా చేశారు. తన కుమారుడు కంటే కుమార్తె కోసం ఎక్కువగా కష్టపడాలని నిర్ణయించుకున్నానని అందుకే వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి...
ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజానాథ్ పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి...
ముఖ్యమంత్రి జగన్.. రూ. లక్షా 75 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. అభివృద్ధిని గాలికొదిలేసి రాష్ట్రాన్ని 30 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లారని మండిపడ్డారు. కొత్త బ్రాండ్ల పేరుతో నాసిరకం మద్యం తెచ్చి...
విద్యాసంవత్సరం ప్రారంభం రోజే.. పాఠశాలల విలీనంపై ఆందోళన చేశారు. మా పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దంటూ నిరసనకు దిగారు. పాత పాఠశాలలను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 4న ఆంధ్రప్రదేశ్లో భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి మోదీతో పాటు ఏపీ సీఎం వైఎస్...
భారతీయ యువ మోర్చా ఆధ్వర్యంలో ఆగష్టు 2 నుండి 15వరకు రాష్ట్ర వ్యాప్తంగా యువ సంఘర్షణ యాత్ర చేపట్ట బోతొంది. ఈ మేరకు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో...
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 108, 104 అంబులెన్సులు రోడ్డెక్కాయి. 2021లో డాక్టర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ .జగన్మోహన్ రెడ్డి..
ఆంధ్రప్రదేశ్ దేశభక్తుల పురిటిగడ్డ అని, అల్లూరి స్ఫూర్తితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద ఆటో .టాక్సీ .మ్యాక్సీ నడిపే డ్రైవర్లకు సంవత్సరానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందచేస్తుంది...