Andhra News
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ వర్సెస్ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ గా మధ్య మాటల యుద్ధం హీటెక్కిస్తోంది. తాజాగా ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ రాజకీయం ముసురుకుంది. ఓ సామాజిక వర్గ ఓట్ల కోసమో.....
Hi, what are you looking for?
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ వర్సెస్ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ గా మధ్య మాటల యుద్ధం హీటెక్కిస్తోంది. తాజాగా ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ రాజకీయం ముసురుకుంది. ఓ సామాజిక వర్గ ఓట్ల కోసమో.....
ఏపీలో వైసీపీ జోరు పెంచింది. ఇప్పటికే మంత్రుల బస్సుయాత్ర, ఇంటింటికి వైసీపీతో ప్రజల్లోకి వెళ్తోంది. తాజాగా పార్టీ ప్లీనరీ సమావేశాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఈ మేరకు షెడ్యూల్ విడుదలయ్యింది...
ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ తీరు చూస్తుంటే ఆలయాల ఖాతాలన్నీ ఖాళీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. దేవదాయ శాఖలో కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) ఖాతాలో నిధులన్నీ ఇష్టానుసారం వాడేశారు...
తిరుపతిలో ఇటీవలి కాలంలో చూసుకుంటే నిన్న ఒక ఇంటి స్థలం విషయంలో వివాదం జరిగి సొంత చిన్నాన్న చేతిలో ఒక మహిళ నడిరోడ్డు మీద హత్యకు గురయ్యింది. అందరూ చూస్తుండగానే వేటకొడవలితో విచక్షణారహితంగా...
ఏపిలో రాజకీయాలు ఇప్పుడే హీట్ ఎక్కుతున్నాయి. గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో వైసీపీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బాడుడే బాదుడు..
మధ్య యుగాల చరిత్రను దాటుకుని అతి భీకర దహన విధ్వంసాన్ని చేధించుకుని స్వేచ్ఛగా భారతీయ పునాదుల మీద, సంప్రదాయాల మీద, భారతదేశ చరిత్ర లిఖించబడాలని అఖండ భారత్ స్వేచ్ఛా నినాదాన్ని ప్రజలకు అందించాలని...
రాష్ట్రంలో ఫేక్ ట్వీట్ల రచ్చ కొనసాగుతున్నది. వారం క్రితం టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పేర్లతో ట్వీట్లు వైరలయ్యాయి. తాజాగా మాజీ మంత్రి దేవినేని...
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం చూస్తే ఎన్నికల సీన్ ను తలపిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ సైతం యాక్టివ్ అవుతోంది. ఇప్పటికే కౌలురైతుల భరోసా యాత్ర
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రతిపక్ష టీడీపీ (TDP) పావులు కదుపుతోంది. మహానాడు (Mahanadu) తర్వాత గెలుపు ఖాయమన్న దీమాతో ఉన్నారు.
దేశంలో ఎక్కడికెళ్లినా ఏపీ అప్పులపైనే చర్చ అని, 151 సీట్లు కట్టబెట్టినా సుపరిపాలన లేదు.