Andhra News
శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ఆధ్వర్యంలో పుట్టపర్తి ప్రశాంతి నిలయం వేదికగా నిర్వహించే గురు పూర్ణిమ వేడుకలకు ముఖ్యఅతిధిగా విచ్చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ కు...
Hi, what are you looking for?
శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ఆధ్వర్యంలో పుట్టపర్తి ప్రశాంతి నిలయం వేదికగా నిర్వహించే గురు పూర్ణిమ వేడుకలకు ముఖ్యఅతిధిగా విచ్చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ కు...
రాష్ట్ర గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరి చందన్ తో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి పవార్ బేటీ అయ్యారు. రాజ్ భవన్ కు వచ్చిన మంత్రికి రాజ్ భవన్...
వెంకటపాలెంలో టీటీడీ నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మిథున లగ్నంలో శాస్త్రోక్తంగా మహాసంప్రోక్షణ జరిగింది. ఇందుకు సంబంధించిన శిలాఫలకాన్ని విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి, గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరించందన్, టీటీడీ...
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులను.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు కలిశారు..
రాష్ట్ర గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ వార్షిక నివేదికలు అందించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం నేతృత్వంలో అమరావతిలో నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్ధానం ప్రారంభోత్సవానికి..
రాష్ట్ర ప్రభుత్వం అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి. కొనసీమకు డా.బి.ఆర్. అంబేద్కర్ పేరును కొనసాగించాలి. అమలాపురం హింసాకాండపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలి.
లడఖ్లోని టుర్టుక్ సెక్టర్లో శుక్రవారం జరిగిన వాహన ప్రమాదంలో దాదాపు ఏడుగురు భారత సైనికుల మృతి చెందడం పై ఏపీ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర సంతాపం తెలిపారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఏపీ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్, మహిళా గవర్నర్ హరిచందన్ తో సమావేశమయ్యారు.
దేశభవితను కాపాడగల సత్తా యువతకి విద్యతోనే వస్తుందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. నెల్లూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవం నిర్వహించారు.