Andhra News
పశ్చిమగోదావరి ఆక్వా రైతుకు ప్రభుత్వం విద్యుత్ షాక్ ఇచ్చింది. ఆక్వా జోన్ నిబంధన తేవడంతో సబ్సిడీకి ఎసరు పెట్టింది. జిల్లాలో ఇప్పటికే వరి సాగు సంక్షోభంలో కూరుకుపోయింది..
Hi, what are you looking for?
పశ్చిమగోదావరి ఆక్వా రైతుకు ప్రభుత్వం విద్యుత్ షాక్ ఇచ్చింది. ఆక్వా జోన్ నిబంధన తేవడంతో సబ్సిడీకి ఎసరు పెట్టింది. జిల్లాలో ఇప్పటికే వరి సాగు సంక్షోభంలో కూరుకుపోయింది..
రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కేంద్రం విశేష కృషి చేస్తోందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లజే అన్నారు. అనంతపురం జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో ఆమె పర్యటించారు.
పారిశ్రామీకరణ అంటే ప్రజలు వ్యవసాయం నుండి ఉత్పాదకత శక్తిని పెంచటంకోసం పరిశ్రమల వైపు మళ్ళటం వస్తువులను ఉత్పత్తి చేసి తద్వారా జాతీయోత్పత్తిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచటం మరొకరకంగా చెప్పాలంటే...
నరసాపురం, మొగల్తూరు తీర ప్రాంత మత్స్యకారులకు సముద్రంలో చేపల వేట జీవనాధారం. జిల్లాలో అధిక శాతం మత్స్యకారులు ఈ మండలాల్లోనే అధిక సంఖ్యలో ఉన్నారు. ఇటీవల కాలంలో సముద్రంలో మత్స్య సంపద తరిగిపోవడంతో...
వ్యవసాయం యొక్క చరిత్ర గురించి మనం తెలుసుకోవాలంటే మానవ మూలాల్లోకి వెళ్ళితీరాలి మనిషి అభివృద్ధి చెందకుండా నాగరికత లేని వ్యక్తి గా ఉన్న దశ నుండి మానవ మేధస్సు ఉవ్వెత్తున ఎగిసిన ప్రగతి...
ఓ ఎస్ఐ మానవత్వాన్ని చాటుకున్నారు. అనాథ శవాన్ని పారిశుధ్య కార్మికుడి సాయంతో పొలాల్లో నుంచి మోసుకుంటూ రెండు కిలోమీటర్ల దూరంలోని రహదారిపైకి చేర్చారు. ఈ సంఘటన అనకాపల్లి జిల్లా...
పంటలు పండించినా గిట్టుబాటు ధర రానందున క్రాప్ హాలీడే పాటించాలని గుంటూరు జిల్లా అమృతలూరు మండలంలోని గోవాడ రైతులు నిర్ణయం తీసుకున్నారు. గ్రామ రైతులంతా స్థానిక కమ్యూనిటీ హాలులో సమావేశమయ్యారు.
రక్షణ దళాల్లో చేరి దేశానికి స్వల్ప కాలం పాటు యువత సేవలు అందించేందుకు వీలుగా రక్షణ శాఖ ఒక చక్కని అవకాశాన్ని తీసుకొచ్చింది. ‘భారత్ కే అగ్నివీర్ పేరు’తో ఒక కొత్త పథకాన్ని...
ఏపీలో జనసేన పార్టీ చేపడుతున్న కౌలు రైతు భరోసా కార్యక్రమానికి పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులు మద్దతుగా నిలిచారు. రూ.35 లక్షలు జనసేన పార్టీ కౌలు రైతు భరోసా నిధికి విరాళంగా అందజేశారు..
కొనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ గత నెల 24న జిల్లా కేంద్రం అమలాపురంలో పెద్ద ఎత్తున అల్లర్లు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు.