Andhra News
స్వార్థ ప్రయోజనాల కోసం జగన్ రాష్ట్రం తాకట్టు పెట్టారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి విమర్శించారు. రాష్ట్రపతి ఎన్నికలకు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న షరతు పెట్టీ...
Hi, what are you looking for?
స్వార్థ ప్రయోజనాల కోసం జగన్ రాష్ట్రం తాకట్టు పెట్టారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి విమర్శించారు. రాష్ట్రపతి ఎన్నికలకు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న షరతు పెట్టీ...
తిరుపతికి సమీపంలోని పాతకాల్వ (పేరూరు బండ) వద్ద నిర్మించిన వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణ గురువారం వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్.జగన్ పాల్గొన్నారు.
మైనారిటీ విద్యార్థులకు ఇచ్చే డ్రోన్ శిక్షణ పెద్దగా ప్రయోజనం కలిగించేలా లేకపోగా సర్టిఫికెట్ కోసం వారు భారీగా ఆర్థిక భారాన్ని మోయాల్సి వచ్చే పరిస్థితి నెలకొంది...
వైసీపీ నరసన్నపేట నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం 24న నిర్వహిస్తున్నట్టు మాజీ డిప్యూటీ సీఎం, పార్టీ జిల్లా అధ్యక్షులు, స్థానిక సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. బుధవారం ఉదయం ఆయన నరసన్నపేట మేజర్...
వివాహం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నదని, స్వామి వారి ఆశీస్సులతో ఉచితంగా జరిపించుకోవాలన్నారు. జూలై 1 నుండి 20వ తేదీ వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో కల్యాణమస్తు రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతందన్నారు...
కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేసి అవి తామే చేసినట్టు సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని ఇటివల రాష్ట్ర పర్యాటనకు వచ్చిన కేంద్ర మంత్రి విమర్శించారు. దేశంలో చిట్టచివరి...
ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒంటరి మహిళకు ఇచ్చే పింఛన్ పై కక్కుర్తిపడిన చెత్త ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం అన్నారు...
టిడ్కో ఇళ్ల నిర్మాణం, కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై సీఎం సమీక్షించారు. త్వరగా ఇళ్లను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థల్లో రోడ్ల అభివృద్ధిపై సీఎం సమీక్షించారు..
1998 డీఎస్సీ క్వాలిఫై అభ్యర్థులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల్లోకి తీసుకోవాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని గ్రామస్తులు తెలపడంతో ఆయన చాలా ఆశ్చర్యపోయారు. శ్రీకాకుళం జిల్లాకు...
ఆంధ్రప్రదేశ్లో మద్యం వ్యాపారం ప్రభుత్వం చేతుల్లో ఉంది. గతంలో మద్యం దుకాణాలకు రెండేళ్ల వరకు పర్మిషన్ ఇచ్చేవారు. ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ దుకాణాలను ఏర్పాటుచేసింది. వేలం పాటల్ని...