Andhra News
రాష్ట్రంలో కొత్తవలస వద్ద ఏర్పాటుచేయనున్న ఉమెన్ ఇండస్ట్రియల్ పార్కుకు సీఎం వైఎస్ జగన్ చేతులమీదుగా వచ్చే నెలలో శంకుస్థాపన చేయించేందుకు కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి చెప్పారు...
Hi, what are you looking for?
రాష్ట్రంలో కొత్తవలస వద్ద ఏర్పాటుచేయనున్న ఉమెన్ ఇండస్ట్రియల్ పార్కుకు సీఎం వైఎస్ జగన్ చేతులమీదుగా వచ్చే నెలలో శంకుస్థాపన చేయించేందుకు కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి చెప్పారు...
రాష్ట్రంలో 3.44 కోట్ల మందికి బూస్టర్ డోసు వేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని, యుద్ధ ప్రాతిపదికన బూస్టర్ డోసు అందరికీ అందేలా చూడాలని ముఖ్యమంత్రివైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారని..
గోదావరికి భారీ వరద పోటెత్తడంతో ఎగువ కాఫర్ డ్యాం ఎత్తు ఒక మీటరు మేర రెండు మీటర్ల వెడల్పున పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. భారీ వరదను ఎదుర్కొనేందుకు వీలుగా ఈ నిర్ణయం...
సీఎం సీటు కోసమే ఆరాటం తప్ప ప్రజల సమస్యలు ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి పట్టవా అని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాకే శైలజనాథ్ ప్రశ్నించారు...
ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల వ్యవధి ఉంది. అయినా ముందస్తు ఎన్నికల ఊహాగానాలు వెలువడుతున్నా దానిపై స్పష్టత లేదు. ఎన్నికలు ఎప్పుడొచ్చిన సిద్ధంగా ఉన్నట్టు అన్ని రాజకీయ పక్షాలు సంకేతాలు పంపుతున్నాయి...
మన రాష్ట్ర ముఖ్యమంత్రి కలలు కంటున్నాడు.. సంక్షేమం పేరు చెప్పి ప్రజలను నిలువునా మోసం చేస్తున్నాడు. ఆయన చెప్పిన లెక్క ప్రకారమే రైతులకు రూ.1.27 లక్షల కోట్లు పంచితే, ఇంతమంది కౌలు రైతులు...
ఆంధ్రప్రదే శ్ లో రోడ్ల పరిస్థితిని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలి కాలంలో రోడ్లు బాగా పాడయ్యాయని.. రోడ్లు వేయండి మహాప్రభో అని ప్రజలు గగ్గోలు పెడుతుంటే...
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు(69) తీవ్ర అలసట, జ్వరం లక్షణాలు ఉన్నట్లు తమిళనాడు సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది...
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి రాజధాని మరుగునపడిపోయింది. మూడు రాజధానులను జగన్ సర్కారు తెరపైకి తెచ్చింది. విశాఖ పాలనా రాజధాని, అమరావతి శాసన రాజధాని...
బానిసత్వ సంకెళ్లు వీడి పోరాటమే ధ్యేయంగా నిలబడాలని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ..