Andhra News
ఫేస్ రికగ్నిషన్ హాజరు విషయంలో ఉపాధ్యాయుల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది.తొలుత 9 గంటలకు ఒక్క నిమిషం లేటైనా ఆబ్సెంట్గా పరిగణించేలా యాప్ను సిద్ధం చేశారు. ఉపాధ్యాయ...
Hi, what are you looking for?
ఫేస్ రికగ్నిషన్ హాజరు విషయంలో ఉపాధ్యాయుల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది.తొలుత 9 గంటలకు ఒక్క నిమిషం లేటైనా ఆబ్సెంట్గా పరిగణించేలా యాప్ను సిద్ధం చేశారు. ఉపాధ్యాయ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గౌరవ హై కోర్టు లో మొట్టికాయలు, తీవ్ర ప్రశ్నలు మామూలు విషయం అయిపోయింది.ఆక్రమణలో ఉన్న ఆలయ భూముల విషయంలో మరోసారి గౌరవ హై కోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించింది.
మళ్లీ ప్రభుత్వోద్యోగులు మండిపోతున్నారు. వైసీపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహంతో ఊగిపోయారు. ఒకసారి కాదు రెండుసార్లు కాదు.. ఎన్నోసార్లు ప్రభుత్వం మోసం చేసిందని.. నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలకే దిక్కు లేదని...
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నూతన జడ్జీలతో ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్
కేఏ పాల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ కమెడియన్ గా మారిపోయారు. ఇప్పుడు ఎటు చూసిన హాట్ ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ ఇప్పుడు ఫుల్ హాట్ టాపిక్ గా ఉంది...
ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు జగనన్న తోడు పథకం కింద 3.95 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో ₹ 395 కోట్లను జమ చేశారు, అలాగే చిన్న రుణగ్రహీతలు...
పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ పతాకం స్వేచ్చా స్వాతంత్య్ర భారతదేశ స్ఫూర్తికి పర్యాయపదంగా నిలిచిందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. నిస్వార్ధ స్వాతంత్ర సమర యోధునిగా...
ప్రపంచ దేశాలను వణికిస్తున్న మంకీ పాక్స్ ఇప్పుడు ఏపీని వణికిస్తోంది. ఇటీవల తొలి మంకీ పాక్స్ అనుమానిత కేసు గుంటూరులో నమోదయ్యింది...
అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాక అధ్యక్షుడు డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు...
మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం రూ.వేల కోట్లు ఇస్తోందన్నారు ఏపీ బీజేపీ (BJP) అధ్యక్షుడు సోము వీర్రాజు. ఈ నిధుల్ని ఎందుకు వినియోగించుకోలేక పోతోందో జగన్ సర్కార్ సమాధానం చెప్పాలన్నారు...