Andhra News
టీటీడీ అర్చకులంతా వన్ మ్యాన్ కమిటీ రిపోర్టును అమలు చేస్తామనే సీఎం జగన్ ప్రకటన కోసం ఎంతో ఆశగా ఎదురు చూశారని కానీ నిరాశే ఎదురయిందని శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు...
Hi, what are you looking for?
టీటీడీ అర్చకులంతా వన్ మ్యాన్ కమిటీ రిపోర్టును అమలు చేస్తామనే సీఎం జగన్ ప్రకటన కోసం ఎంతో ఆశగా ఎదురు చూశారని కానీ నిరాశే ఎదురయిందని శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు...
పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అన్నివిధాలా సాయపడుతుందని సీఎం జగన్ అన్నారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాల వద్ద రామ్కో సిమెంట్ పరిశ్రమను సీఎం జగన్ ఈ రోజు ప్రారంభించారు.
తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. దుగ్గిరాల మండలం దేవరపల్లి అగ్రహారం లో "బాదుడే బాదుడు" కార్యక్రమం లో పాల్గొన్నారు.
ఏపీ మంత్రి అంబటి రాంబాబు అమరావతి రైతుల పాదయాత్ర పై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఒళ్లు బలిసిన వారు చేస్తున్న పాదయాత్ర అని విరుచుకుపడ్డారు.
హిందూపురం వైసీపీ ఎమ్మెల్సీ గత ఎన్నికల్లో బాలకృష్ణపై పోటీ చేసి ఓడిపోయిన మహ్మద్ ఇక్బాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ మానసిక స్థితి సరిగా లేదని గతంలో డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చారని ఈ...
పోలవరం నిర్మాణంలో ఇతర రాష్ట్రాలను ఒప్పించే బాధ్యతను కేంద్రమే తీసుకోవాలని మాజీ ఎంపీ , కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు స్పష్టం చేసారు.
విజయవాడలో తెలుగు దేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా మీడియాతో మాట్లాడుతూ...వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివిధ కేసులకు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
వైయస్ వివేకానందరెడ్డి హత్యతో ఎలాంటి సంబంధం లేదంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తిరుమల శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేయాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సవాల్ విసిరారు.
రైల్వే జోన్ రాష్ట్రాల స్థాయిలో కాదని కేబినెట్కు వదిలేయాలని హోంశాఖ కార్యదర్శి తెలిపారు.తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్రం ప్రత్యేక సమావేశం ముగిసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఈనాటి జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలన ఆనాటి చంద్రబాబు కుటుంబ పాలన వలన కుంటుపడిందని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆరోపించారు