Andhra News
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్రపై
Hi, what are you looking for?
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్రపై
టీడీపీలో ఆడవాళ్లు తొడలు కొడతారని మగాళ్లు ఏడుస్తారంటూ మంత్రి రోజా ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో గెలిచే అవకాశమే లేదని జోస్యం చెప్పారు.
రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మంగళగిరి ఎయిమ్స్ కు అవసరమైన అన్ని అదనపు మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు.
పోలవరం నిర్మాణంతో జరిగిన పర్యావరణ నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహించదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
దివంగత నేత, మాజీ సీఎం ఎన్టీఆర్ పై ఆంధ్రప్రదేశ్ మంత్రి దాడిశెట్టి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ అంత చేతగాని వ్యక్తి భారతదేశంలోనే లేరన్నారు.
తెలంగాణ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు సరికాదని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ఖండించారు.
డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చిన అంశంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి స్పందించారు.
ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు 'గడప గడపకూ మన ప్రభుత్వం’లో భాగంగా సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు లింగంగుంట పంచాయతీ పరిధి బెజవాడవారిపాలెంలో శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ వెన్నుపోటు విమర్శలపై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. జగన్ గురించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడిన పాత వీడియోను లోకేష్...
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రస్తుతం ప్రజాసేవకన్నా అవినీతి,వ్యక్తిగత స్వార్థం పెరిగింది అన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో నిజాయతీగా పనిచేస్తున్న పలువురు అధికారులను యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆధ్వర్యంలో సత్కరించారు