Andhra News
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరు తో పోల్చుకుని తమ ప్రభుత్వ పనితీరు ఎంతో బాగా పని చేస్తుందని వెల్లడించడానికి తెలంగాణ మంత్రి హరీష్ రావు ఎప్పుడూ వెనకాడరు
Hi, what are you looking for?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరు తో పోల్చుకుని తమ ప్రభుత్వ పనితీరు ఎంతో బాగా పని చేస్తుందని వెల్లడించడానికి తెలంగాణ మంత్రి హరీష్ రావు ఎప్పుడూ వెనకాడరు
పోలవరం ప్రాజెక్టుపై జలశక్తి శాఖ ప్రత్యేక సమన్వయ సమావేశం జరిగింది. సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ,ఈఎన్సీ, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్, హాజరయ్యారు.
అమరావతి రైతులు మహా పాదయాత్ర ఏలూరు జిల్లా కొత్తూరు నుంచి కొవ్వలి వరకు జననీరాజనాల మధ్య విజయవంతంగా సాగుతుంది. జనసేన ఏలూరు నియోజకవర్గ ఇంఛార్జ్ రెడ్డిఅప్పలనాయుడు ఆధ్వర్యంలో
రేషన్ బియ్యం పేరుతో రైసు మిల్లర్లను, వాహనదారులను పోలీసులు వేధించటంపై కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన సౌదామిని రైస్ మిల్లు కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సమస్యలకు సంబంధించి ఢిల్లీపై నెపం నెట్టడం రాష్ట్ర ప్రభుత్వానికి అలవాటు అయ్యిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు వ్యాఖ్యానించారు.
ఏపీ రాజకీయాలు సోషల్ మీడియాలో తారాస్థాయికి చేరాయి. వైసీపీ,టీడీపీ ల మధ్య ట్వీట్లు, పోస్టుల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కనపడడం లేదని, నియోజకవర్గ సమస్యలు ఎవరితో చెప్పుకోవాలని హిందూపురానికి చుట్టపు చూపుగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్న ఎమ్మెల్యే బాలకృష్ణ కనబడుటలేదని స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్...
విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయాలనుకున్న రైల్వే జోన్ విషయంలో ఎలాంటి ఊహాగానాలు తావు ఇవ్వవద్దు అని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
ఆంధ్రా, తెలంగాణ విద్యుత్ బకాయిల వివాదంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఏపీకి రూ.7వేల కోట్ల బకాయిలు చెల్లించాలన్న కేంద్రం ఉత్తర్వులను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్పై విచారణ జరిపింది.
వైసీపీ పార్టీ అప్పగించిన గడప గడపకూ ప్రోగ్రాంను పూర్తి స్థాయిలో నిర్వహించని 27 మంది ఎమ్మెల్యేల మీద సీఎం జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.