National News
తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతాపార్టీ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ రెండు పార్టీల సవాళ్లు, ప్రతిసవాళ్లతో దేశవ్యాప్తంగా ఉత్కంఠత నెలకొంది....
Hi, what are you looking for?
తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతాపార్టీ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ రెండు పార్టీల సవాళ్లు, ప్రతిసవాళ్లతో దేశవ్యాప్తంగా ఉత్కంఠత నెలకొంది....
మన రాష్ట్ర ముఖ్యమంత్రి కలలు కంటున్నాడు.. సంక్షేమం పేరు చెప్పి ప్రజలను నిలువునా మోసం చేస్తున్నాడు. ఆయన చెప్పిన లెక్క ప్రకారమే రైతులకు రూ.1.27 లక్షల కోట్లు పంచితే, ఇంతమంది కౌలు రైతులు...
ఆంధ్రప్రదే శ్ లో రోడ్ల పరిస్థితిని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలి కాలంలో రోడ్లు బాగా పాడయ్యాయని.. రోడ్లు వేయండి మహాప్రభో అని ప్రజలు గగ్గోలు పెడుతుంటే...
జనసేనాని పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. వైసీపీ ప్లీనరీ సమావేశాలు వేళ కొత్త చర్చను లేవనెత్తారు. ప్లీనరీ వేదికగా గత మూడేళ్లుగా చేపట్టిన సంక్షేమ పథకాలు...
జనసేన సీనియర్ నేత, మాజీ స్పికర్ నాదెండ్ల మనోహర్, వంగవీటి రాధాకృష్ణ కలయిక రాష్ట్ర రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ కలుసుకోవడం ఆసక్తి రేపింది.
విజయవాడలో కీలక నేత వంగవీటి రాధాకృష్ణ, వంగవీటి మోహన రంగా కుమారుడు,.. జనసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది...
ఏపీలో జనసేన పార్టీ చేపడుతున్న కౌలు రైతు భరోసా కార్యక్రమానికి పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులు మద్దతుగా నిలిచారు. రూ.35 లక్షలు జనసేన పార్టీ కౌలు రైతు భరోసా నిధికి విరాళంగా అందజేశారు..
విజయదశమి నుంచి రాష్ట్ర పర్యటన చేపట్టనున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇకపై జనంలోకి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో అధినేత పర్యటనకు అవసరమైన వాహనశ్రేణిని పార్టీ అధిష్టానం సిద్ధం చేసింది.
ఏపిలో రాజకీయాలు ఇప్పుడే హీట్ ఎక్కుతున్నాయి. గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో వైసీపీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బాడుడే బాదుడు..
'వైసీపీ ప్రభుత్వాన్ని.. పాలనను ప్రజానీకమంతా వ్యతిరేకిస్తోంది.. సుమారు 73 శాతం ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి'..