Andhra News
ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాల కారణంగా పలు జిల్లాలోని గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీగా వస్తున్న వరద నీటితో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు...
Hi, what are you looking for?
ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాల కారణంగా పలు జిల్లాలోని గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీగా వస్తున్న వరద నీటితో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు...
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా మూడు రోజులుగా గోదావరికి భారీగా వరద నీరు చేరుతోంది. పెద్ద ఎత్తున ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. భద్రాచలం వద్ద దాదాపు 53.60 అడుగుల నీటిమట్టం...
రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో రోజూ మోస్తరు వర్షం కురిసింది. గత మూడు రోజులతో పోలిస్తే వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ.. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో...
చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలకు ఆవర్తనాలు తోడవడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, భారత వాతావరణ విభాగం (ఐఎండీ) దేశంలోని పలు రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది...
పంటలు పండించినా గిట్టుబాటు ధర రానందున క్రాప్ హాలీడే పాటించాలని గుంటూరు జిల్లా అమృతలూరు మండలంలోని గోవాడ రైతులు నిర్ణయం తీసుకున్నారు. గ్రామ రైతులంతా స్థానిక కమ్యూనిటీ హాలులో సమావేశమయ్యారు.