Andhra News
ప్రపంచ దేశాలను వణికిస్తున్న మంకీ పాక్స్ ఇప్పుడు ఏపీని వణికిస్తోంది. ఇటీవల తొలి మంకీ పాక్స్ అనుమానిత కేసు గుంటూరులో నమోదయ్యింది...
Hi, what are you looking for?
ప్రపంచ దేశాలను వణికిస్తున్న మంకీ పాక్స్ ఇప్పుడు ఏపీని వణికిస్తోంది. ఇటీవల తొలి మంకీ పాక్స్ అనుమానిత కేసు గుంటూరులో నమోదయ్యింది...
ఏపీ వ్యవసాయ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పీఏ సంకరయ్యకు కూడా తప్పలేదు బ్యాంకు రికవరీ ఏజెంట్స్ వేధింపులు. మొబైల్ యాప్ ద్వారా తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించాలంటూ నెల్లూరుకి చెందిన ఒక...
ఉత్తర ఛత్తీస్గఢ్లోని కొరియా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున 4.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల వరసగా భూకంపాలు సంభవిస్తున్నాయి...
తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు చేపట్టామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా...
సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్.జవహర్ రెడ్డి ధిక్కార పిటిషన్లో విచారణకు హాజరుకాకపోవడంపై ఏపీ హైకోర్టు గురువారం అసంతృప్తిని వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కార పిటిషన్ను....
దేశంలో ప్రముఖ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ స్టాండ్అలోన్ ప్రాతిపదికన, జూన్ 30, 2022తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ.304.7 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది...
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన వాణిజ్య ఉపగ్రహా ప్రయోగాల ద్వారా గ్లోబల్ క్లయింట్ల కోసం ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా 279 మిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించిందని...
మాచర్ల నియోజకవర్గం మూవీ డైరెక్టర్ ఎంఆర్.శేఖర్ నితిన్ ని వివాదంలోకి నెట్టేశారు. నితిన్ హీరోగా తెరకెక్కుతున్న మాచర్ల నియోజకవర్గం ఇప్పుడు వివాదాస్పదమయ్యింది...
ఎస్సీ సబ్ ప్లాన్ కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించే నిధులను వినియోగంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున...
మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్ఫారమ్ వాట్సాప్ మంగళవారం డిజిటల్ చెల్లింపులు చేసేటప్పుడు తీసుకోవలసిన భద్రతా చర్యల గురించి వినియోగదారులకు అవగాహన కల్పించడానికి 'స్కామ్ సే బచో'...