Andhra News
ఒకవైపు దేశ అత్యున్నత న్యాయస్థానంలో "ఉచిత పథకాల" మీద ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది, మరో వైపు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి నానాటికీ దిగజారుతోంది అని ఆర్థికవేత్తలు, ప్రతిపక్షాలు మరియు మేధావులు హెచ్చరిస్తున్నారు. అయినా...
Hi, what are you looking for?
ఒకవైపు దేశ అత్యున్నత న్యాయస్థానంలో "ఉచిత పథకాల" మీద ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది, మరో వైపు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి నానాటికీ దిగజారుతోంది అని ఆర్థికవేత్తలు, ప్రతిపక్షాలు మరియు మేధావులు హెచ్చరిస్తున్నారు. అయినా...
జనసేన అధినేత తాజాగా అధికార వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయుల కోసం తీసుకొని వచ్చిన ఫేస్ రికగ్నిషన్ యాప్ మీద ట్విట్టర్ వేదికగా ఒక కార్టూన్ ని విడుదల చేశారు. ఆ కార్టూన్ ద్వారా...
వివిధ రంగాలలో వెనుకపడిన వర్గాల వారిని మెరుగుపరచడం మరియు బలహీన వర్గాల అభ్యున్నతి కి అందించే పథకాలను ‘ఉచితాలు' అని పిలవడం మరియు ప్రభుత్వ కార్యక్రమాలను ఆ విధంగా పేర్కొనడం సరికాదని అధికార...
వారంలో పెద్ద కుంభకోణమంట ఏమై ఉంటుంది.లోకేష్ ముందే ప్రకటించాడు అంటే ఏదో పెద్దదే అయి ఉంటుంది,అది ఏమై ఉంటుంది. ఇదే చర్చ ఇప్పుడు ఫుల్లు నడుస్తోంది. కుంభకోణాలకు కరువేమీ లేదు. అలాంటిది ప్రత్యేకంగా...
టీడీపీ, జనసేన, బిజెపిలు మళ్లీ కలుస్తాయనే టాక్ అయితే బలంగా వినపడుతుంది. కాని అంతకు మించి వారి కలయికకు అడ్డంకులు కూడా కనపడుతున్నాయి. లేటెస్టుగా పోలవరంపై కేంద్రం వైఖరి గురించి చర్చ మొదలైంది....
కేశినేని నాని రూటు మార్చారు.. కాదు ప్లేటు ఫిరాయించారు.. కాదు కాదు మైండ్ మార్చుకున్నారు. ఏది ఏమైనా నాని గారు ఎందుకో తగ్గారు,తగ్గి నెగ్గాలనుకుంటున్నారో ఏమో గాని వెనక్కు తగ్గారు. మొన్నటిదాకా ట్విట్టర్...
మొన్న ఇండియా టుడే.. లేటెస్టుగా టైమ్స్ నౌ.. ఈ రెండూ సర్వేలు చేసి.. మళ్లీ జగన్మోహన్ రెడ్డే గెలుస్తారని రిపోర్టులు ఇచ్చాయి. ఇండియా టుడే 17 ఎంపీ సీట్లు గెలుచుకుంటారని, టైమ్స్ అయితే...
ఈసారి ఎన్నికలే రాబోయే కాలంలో కూడా పార్టీ బలోపేతాన్ని డిసైడ్ చేయడంతో ఎవరికి వారే ఇప్పటి నుంచే స్ట్రాంగ్ స్ట్రాటజీలను ఫాలో అవుతూ అపోజిషన్ పార్టీలను డీ కొట్టడానికి రెడీ అవుతున్నారు. అయితే...
జగన్ ఆపరేషన్ కుప్పం, ఆపరేషన్ మంగళగిరి అంటుంటే... చంద్రబాబు ఆఫరేషన్ విశాఖ అంటున్నారు. జనసేన మాత్రం ఆపరేషన్ రాపాక అంటోంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి రాపాకను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వకుండా చూడాలని ఫిక్స్...
సీఎం సాబ్ ప్రతి వైసీపీ ఎమ్మెల్యేతో వన్ టు వన్ మాట్లాడతారంట. దీనికి అంతా సిద్ధం చేయమని ఇప్పటికే ఆర్డర్స్ పాస్ చేసేశారని తెలుస్తోంది. ముందు 25 మందితో అన్నారు.. కాని ఇప్పుడు...