Andhra News
తెలుగు రాష్ట్రాలలో జూనియర్ ఎన్టిఆర్, బిజేపి కేంద్ర మంత్రి అమిత్ షా బేటీ విపరీతమైన ఆసక్తి ని తెసుకొని వచ్చింది. ఒక పక్క జూనియర్ మరియు అమిత్ షా లు ఇద్దరు కేవలం...
Hi, what are you looking for?
తెలుగు రాష్ట్రాలలో జూనియర్ ఎన్టిఆర్, బిజేపి కేంద్ర మంత్రి అమిత్ షా బేటీ విపరీతమైన ఆసక్తి ని తెసుకొని వచ్చింది. ఒక పక్క జూనియర్ మరియు అమిత్ షా లు ఇద్దరు కేవలం...
ఫేస్ రికగ్నిషన్ హాజరు విషయంలో ఉపాధ్యాయుల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది.తొలుత 9 గంటలకు ఒక్క నిమిషం లేటైనా ఆబ్సెంట్గా పరిగణించేలా యాప్ను సిద్ధం చేశారు. ఉపాధ్యాయ...
సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి టీడీపీ ప్రభుత్వం తనను అడ్డుకున్న విషయాలు మర్చిపోకుండా తిరిగి ఇచ్చేస్తున్నారు. టిడిపి అధినేతను, యువ నాయకుడిని వీలు కుదిరిన ప్రతిసారీ జగన్...
జగన్మోహన్ రెడ్డి గారి పాలన ప్రచార ఆర్భాటాలు తప్ప కార్యాచరణలో పూర్తి విఫలం అని చెప్పక తప్పదు. ఏదన్న పథకం ప్రారంభించే రోజు అంత మందికి ఇచ్చాం, ఇంత మందికి ఇచ్చాం, ఇస్తున్నాం...
పవన్ పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. సిద్ధవటం మండలం మలినేనిపట్నం వద్ద పవన్ కాన్వాయ్లోని వాహనాలు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలు కాగా... వారిని హుటాహుటీన కడప రిమ్స్...
జగన్మోహన్ రెడ్డికి వచ్చిన కష్టాలు ఎవ్వరికీ రాకూడదు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మొట్టమొదటి తెలుగు వాడు అవ్వడానికి తీవ్రంగా వ్యతిరేకించిన, అనేక విధాలుగా ప్రయత్నించిన జగన్ ఆయనతో వేదిక పంచుకోవడమే కాకుండా...
పవన కళ్యాణ్ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర కు రాష్ట్రవ్యాప్తంగానే కాదు, దేశ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది. నేషనల్ మీడియా కూడా పవన్ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్రను కవర్...
ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుంది. కేవలం గడప గడపకు లాంటి కార్యక్రమాలతో సరిపెట్టకుండా ప్రజల అవసరాలను తీర్చడానికి కావలసిన నిదులను విడుదల చేసింది.ఎమ్మెల్యేలు ప్రజల మధ్యలో వుండి...
2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక లెక్కలపై ఇప్పటికీ అనుమానాలు తేలలేదు.కానీ రాష్ట్ర ఆర్థికపరిస్థితి భేషుగ్గా ఉందని, ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాలను అద్బుతంగా నిర్వహిస్తోందని సుప్రీంకోర్టు లో జగన్ ప్రభుత్వం...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గౌరవ హై కోర్టు లో మొట్టికాయలు, తీవ్ర ప్రశ్నలు మామూలు విషయం అయిపోయింది.ఆక్రమణలో ఉన్న ఆలయ భూముల విషయంలో మరోసారి గౌరవ హై కోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించింది.