Andhra News
టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ గతంలో రాజ్యసభలో లేవనెత్తిన విషయం భద్రాచలం- కొవ్వూరు రైల్వే లైన్లో రాష్ట్ర వాటా నిధుల అంశానికి ,నేడు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి
Hi, what are you looking for?
టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ గతంలో రాజ్యసభలో లేవనెత్తిన విషయం భద్రాచలం- కొవ్వూరు రైల్వే లైన్లో రాష్ట్ర వాటా నిధుల అంశానికి ,నేడు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మొదలుకాగానే, ఏపీలో ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అంశపై టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. కానీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలకు అవకాశం కల్పించారు
ఎన్నో సంవత్సరాలుగా హైదరాబాద్లో స్థిరపడ్డ సచివాలయం ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ పునర్విభజనతో రాష్ట్రానికి ఉన్న ఫళంగా రావాల్సి వచ్చింది. సొంత ఇళ్లు, పిల్లల చదువులను మధ్యలో వదిలేసి వచ్చేందుకు ఉద్యోగుల కుటుంబాలు ఇబ్బంది పడ్డారు
కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి నారాయణస్వామి విజయవాడలో బుధవారం పర్యటించారు ఈ సందర్భంగా ఆయన అనేక కీలక వ్యాఖ్యలు చేశారు
సీఎం జగన్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నారని టాక్ వినపడుతుంది.అసెంబ్లీ సమావేశాల తొలి రోజే మూడు రాజధానుల అంశంపై షార్ట్ డిస్కషన్ నిర్వహించనున్నారు.
రెండు రోజులు ప్రశాంతంగా సాగిన అమరావతి రైతుల మహా పాదయాత్ర మూడవ రోజున స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు అంతా సిద్ధమైంది. ఇవాళ ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభంకానుంది. ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి..
బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు తెచ్చే అవకాశం ఉందన్నారు. అయితే, అమరావతినే ఏకైక రాజధానిగా ఉండాలని బీజేపీ స్పష్టంగా చెబుతోందని
చంద్రబాబు ట్విట్టర్ వేదికగా వైద్య విద్యార్థిని స్వాతి రెడ్డిని అభినందించారు.చదివిన చదువు సమాజానికి ఉపయోగ పడినప్పుడు ఆ చదువుకు సార్ధకత వస్తుంది
వైసీపీ మహిళా ఎంపీకి కీలక పదవి దక్కింది. కాఫీ బోర్డు సభ్యురాలిగా అరకు వైసీపీ ఎంపీ గొడ్డేటి మాధవి నియమితులు అయ్యారు.