Andhra News
మూడు రాజధానుల మీద హైకోర్టు ఆదేశాలను సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం,రాష్ట్రానికి అమరావతే రాజధాని అని 6 నెలల్లో అభివృద్ధి పనులు చేపట్టాలన్న హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
Hi, what are you looking for?
మూడు రాజధానుల మీద హైకోర్టు ఆదేశాలను సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం,రాష్ట్రానికి అమరావతే రాజధాని అని 6 నెలల్లో అభివృద్ధి పనులు చేపట్టాలన్న హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
వైసీపీకి సమయం దగ్గరపడిందని అందుకే వికేంద్రీకరణ అంటున్నారని ఎంపీ రఘురామ కృష్ణరాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఏపీ రాజధాని విషయంలో హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు
వైసీపీ అధినేత , సీఎం జగన్ ఎమ్మెల్యేలను ఎన్నికలకు సిద్ధం చేసేందుకు కసరత్తు తీవ్రంగా చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఇంచార్జులందరితో సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రశ్నోత్తాల నుండి వాడి వేడిగా సాగాయి. ముఖ్యంగా బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగింది
టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ గతంలో రాజ్యసభలో లేవనెత్తిన విషయం భద్రాచలం- కొవ్వూరు రైల్వే లైన్లో రాష్ట్ర వాటా నిధుల అంశానికి ,నేడు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి
వైసీపీ మహిళా ఎంపీకి కీలక పదవి దక్కింది. కాఫీ బోర్డు సభ్యురాలిగా అరకు వైసీపీ ఎంపీ గొడ్డేటి మాధవి నియమితులు అయ్యారు.
2019 ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర వహించిన అనేక అంశాలలో ప్రధానమైనది సోషల్ మీడియా అని చెప్పక తప్పదు. రాజకీయ పార్టీల గెలుపు ఓటములను...
అధికార వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి వైఎస్సార్సీపీ మీద హాట్ కామెంట్స్ చేసారు.ఏపీ రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా హైకోర్టు తీర్పును ఉల్లంఘిస్తోందని
కొడాలి నాని టీడీపీ మీద నేరుగా అటాక్ చేస్తూ ఉండడం తో కృష్ణా జిల్లా రాజకీయం రచ్చ రచ్చగా మారుతోంది. ఇది అధికార వైసీపీకి ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు కానీ టీడీపీ మాత్రం...
రాష్ట్రంలో అధికార వైసీపీ నేతల వేదింపులు ప్రతిపక్షాల మీద రోజు రోజుకీ ఎక్కువ అయిపోతున్నాయి. వారి వేదింపులు తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు.