Andhra News
విజయసాయిరెడ్డి, లక్ష్మీపార్వతిల తీరుపై నిప్పులు చెరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,దమ్ముంటే ఢిల్లీకి వెళ్లి సీబీఐ విచారణ వేయించుకోవాలని సవాల్ విసిరారు.
Hi, what are you looking for?
విజయసాయిరెడ్డి, లక్ష్మీపార్వతిల తీరుపై నిప్పులు చెరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,దమ్ముంటే ఢిల్లీకి వెళ్లి సీబీఐ విచారణ వేయించుకోవాలని సవాల్ విసిరారు.
ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమామహేశ్వరీ మృతి పై వైసీపీ ఎంపీ చేసిన ట్వీట్ ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. వైసీపీకి టీడీపీ మధ్య జరుగుతున్న రాజ్యకీయాల్లో ఎన్టీఆర్ కూతురు ఉమామహేశ్వరి ఆత్మహత్య వ్యవహారం కూడా...
ముందు ప్రభుత్వం చేసిన అప్పులనే అప్పులుగా చూపించారు. మరి కార్పొరేషన్ల అప్పులు కూడా అప్పులే అన్నారే గాని.. లెక్కల్లో కలపలేదు. మామూలుగా జనానికి ఈ లెక్కలవీ పెద్దగా అర్ధం కావు...
ఏపీలో త్వరలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ సీట్లకు జరగనున్న ఎన్నికల కోసం అధికార వైసీపీ నలుగురు అభ్యర్థులను ప్రకటించింది.