Andhra News
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈరోజు జరుగనున్న వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందుకోసం రంగురంగుల విద్యుత్ దీపాలు, వివిధ రకాల పుష్పాలతో ఆస్థాన మండపాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు
Hi, what are you looking for?
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈరోజు జరుగనున్న వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందుకోసం రంగురంగుల విద్యుత్ దీపాలు, వివిధ రకాల పుష్పాలతో ఆస్థాన మండపాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు
ఆగష్టు 5 న తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు జెఈఓ వీరబ్రహ్మం తెలిపారు. వరలక్ష్మీ వ్రతం ఏర్పాట్లపై జేఈఓ తిరుచానూరులోని...