Andhra News
తిరుపతి రైల్వే స్టేషన్ పునరుద్ధరణలో భాగంగా ఖరారు చేసిన డిజైన్లు మన భారతీయ సంస్కృతి , హిందూ సంస్కృతిని..
Hi, what are you looking for?
తిరుపతి రైల్వే స్టేషన్ పునరుద్ధరణలో భాగంగా ఖరారు చేసిన డిజైన్లు మన భారతీయ సంస్కృతి , హిందూ సంస్కృతిని..
తిరుమల తిరుపతి దేవస్థానం నేతృత్వంలో అమరావతిలో నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్ధానం ప్రారంభోత్సవానికి..
తిరుమల తిరుపతి దేవస్థానం అమలుచేస్తున్నశ్రీవాణి ట్రస్టు పేరిట నిలువ దోపిడీ జరుగుతోందని, శ్రీవాణి ట్రస్టుకి ఆడిటింగ్ ఉందా ?
టీటీడీ గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులు మరోసారి ఆసక్తికర ట్వీట్ చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్యాగ్ చేస్తూ స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. తన సమస్యను
ప్రజారాజ్యాం అధినేత చిరంజీవి తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా వెళ్లే ముందు తిరుపతి ఎమ్మెల్యే స్థానానికి ఆయన రాజీనామా చేశారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ-కాంప్లెక్స్లోని అన్ని క్యూలైన్లు నిండిపోయాయి. ప్రస్తుతం క్యూలైన్లలో భక్తులు టీటీడీ ఆస్థాన మండపం వరకు వేచియున్నారు.
శ్రీవారి ప్రసాదాల తయారీ కోసం ఒక కంపెనీ సరఫరా చేస్తున్న జీడిపప్పు నాణ్యత లేనందువల్ల కాంట్రాక్టు వెంటనే రద్దు చేయాలని టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. టీటీడీ మార్కెటింగ్ గోడౌన్ ను...
టీటీడీ (TTD) శ్రీవారి నిజపాద సేవ దర్శనాన్ని అధికారులు తాత్కలికంగా రద్దు చేశారు. గతంలో మాదిరిగా 8 గంటలకు బ్రేక్ దర్శనానికి అనుమతించనున్నారు.
ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయాన్ని నిర్మించింది. ఈ ఆలయం మహాసంప్రోక్షణ కార్యక్రమం గురువారం వైభవంగా జరిగింది.
తిరుమలలో శ్రీవారి సేవకుల కోసం టీటీడీ గురువారం నుంచి జీడిపప్పును బద్దలుగా మార్చే సేవను ప్రారంభించింది.