Andhra News
టీటీడీ అర్చకులంతా వన్ మ్యాన్ కమిటీ రిపోర్టును అమలు చేస్తామనే సీఎం జగన్ ప్రకటన కోసం ఎంతో ఆశగా ఎదురు చూశారని కానీ నిరాశే ఎదురయిందని శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు...
Hi, what are you looking for?
టీటీడీ అర్చకులంతా వన్ మ్యాన్ కమిటీ రిపోర్టును అమలు చేస్తామనే సీఎం జగన్ ప్రకటన కోసం ఎంతో ఆశగా ఎదురు చూశారని కానీ నిరాశే ఎదురయిందని శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు...
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సమయంలో సిఫార్సు లేఖలపై కేటాయించే దర్శనాలను రద్దు చేశామని టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
తిరుమలలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో లభించే రసాయన రహిత నైవేద్యం, ప్రసాదం మరియు అన్నదానం సదుపాయాన్ని ఆంధ్రప్రదేశ్లోని మరో పదకొండు ఆలయాలకు విస్తరించవచ్చు
టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక దర్శనాలన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది...
ఆగష్టు 5 న తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు జెఈఓ వీరబ్రహ్మం తెలిపారు. వరలక్ష్మీ వ్రతం ఏర్పాట్లపై జేఈఓ తిరుచానూరులోని...
మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని టీటీడీ జూలై 20వ తేదీ పల్లవోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సహస్రదీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి...
సనాతన హిందూ ధర్మ ప్రచార వారధులుగా పనిచేస్తున్న టీటీడీ ఉద్యోగులు సమధర్మ భావనతో మెలగాలని టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి పిలుపునిచ్చారు. నిత్య జీవితం, ఉద్యోగ నిర్వహణలో ఒత్తిడిని...
తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగారి నేతృత్వంలో చాతుర్మాస దీక్ష సంకల్పం జరిగింది. ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి మాట్లాడుతూ శ్రీ వైష్ణవ సంప్రదాయకర్త శ్రీ రామానుజాచార్యుల పారంపర్యంలో...
అమెరికా దేశంలో స్థిరపడిన భారతీయులు, తెలుగువారి కోసం ఎపిఎన్ఆర్టిఎస్, పలు ప్రవాసాంధ్రుల సంఘాల సహకారంతో జూన్ 18 నుంచి తొమ్మిది నగరాల్లో నిర్వహించిన శ్రీనివాస కల్యాణాలు జూలై 11వ తేదీన సోమవారం ముగిశాయి....
తిరుమల తిరుపతి దేవస్థానములచే అమెరికాలోని 9 నగరాల్లో శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా భారతకాల మానం ప్రకారం శుక్రవారం వేకువ జామున చికాగోలో...