Andhra News
పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యామ్ను మరింత పటిష్టపర్చడం.. ఒక మీటర్ ఎత్తు పెంపును కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అభినందించింది. భవిష్యత్తులో గరిష్టంగా వరదలు వచ్చినా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం...
Hi, what are you looking for?
పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యామ్ను మరింత పటిష్టపర్చడం.. ఒక మీటర్ ఎత్తు పెంపును కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అభినందించింది. భవిష్యత్తులో గరిష్టంగా వరదలు వచ్చినా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం...
సీఎం సీటు కోసమే ఆరాటం తప్ప ప్రజల సమస్యలు ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి పట్టవా అని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాకే శైలజనాథ్ ప్రశ్నించారు...
పోలవరానికి కేంద్ర ప్రభుత్వం ఏమీ బాకీలేదని.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. అనంతపురంలో భాజపా చేపట్టిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు...
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టు, ఎన్నో అడ్డంకులు మరోన్నో ఇబ్బండులు దాటుకు ఒక్కో దశను దాటుకుంటూ వస్తున్న ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో మరో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది...
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా మూడు రోజులుగా గోదావరికి భారీగా వరద నీరు చేరుతోంది. పెద్ద ఎత్తున ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. భద్రాచలం వద్ద దాదాపు 53.60 అడుగుల నీటిమట్టం...
పోలవరం పరిహారం పంపిణీలో అక్రమాల కేసులో నిందితుల సంఖ్య 17కు చేరింది. ఇప్పటికే దేవీపట్నం తహసీల్దారు వీర్రాజును అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. తాజాగా బుధవారం ఆర్ఐ బాపిరాజు, వీఆర్వో సత్తార్...
గోదావరి నదిపై రూపుద్దిద్దుకుంటోన్న పోలవరం ప్రాజెక్ట్ రాజకీయాలకు వేదికగా మారింది. పోలవరం పునరావాస ప్యాకేజీ పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు కొంత కాలంగా ఉంది. గతంలో కొందరు అధికారుల పైనా...
రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలతో పోలవరం ప్రాజెక్టును బలి చేసిందని టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్...