Andhra News
చంద్రబాబు మాట్లాడుతూ వివిధ రాజకీయ పార్టీల నేతలు ఒకే వేదికపై ఉన్నా అమరావతే ఏపీకి ఏకైక రాజధానిగా ఉండాలన్నది అందరి ఆకాంక్షగా ఉందన్నారు. అయిదు కోట్ల మంది ప్రజలు అమరావతి పరిరక్షణకు ఆలోచన...
Hi, what are you looking for?
చంద్రబాబు మాట్లాడుతూ వివిధ రాజకీయ పార్టీల నేతలు ఒకే వేదికపై ఉన్నా అమరావతే ఏపీకి ఏకైక రాజధానిగా ఉండాలన్నది అందరి ఆకాంక్షగా ఉందన్నారు. అయిదు కోట్ల మంది ప్రజలు అమరావతి పరిరక్షణకు ఆలోచన...
పోలవరంపై టీడీపీకి దమ్ముంటే అసెంబ్లి సాక్షిగా చర్చకు రావాలంటూ మంత్రి అంబటి రాంబాబు సవాల్ విసిరారు. 14 సంవత్సరాల పాటు సీఎంగా ఉండి రాష్ట్రానికి చంద్రబాబు ఏం చేశారని నిలదీశారు.
భారత మాజీ ఉప ప్రధాని దేవీలాల్ జయంతి సందర్భంగా ఇండియన్ నేషనల్ లోక్దళ్ (INLD) ఈ నెల 25న హర్యానాలో భారీ ర్యాలీ నిర్వహించనుంది
అధికార పార్టీతో కుమ్మక్కు అయిన పోలీసులకు కుప్పం నియోజకవర్గంలో పరిస్థితులు చిన్న విషయంలా కనిపిస్తున్నాయా అని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.
రాష్ట్రంలోని అరాచక పరిస్థితుల మీద ప్రధాన ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. తెలుగుదేశం కార్యకర్తల్ని పోలీసులు కొడితే అదే వారికి చివరిరోజని చంద్రబాబు హెచ్చరించారు
ఈసారి ఎన్నికలే రాబోయే కాలంలో కూడా పార్టీ బలోపేతాన్ని డిసైడ్ చేయడంతో ఎవరికి వారే ఇప్పటి నుంచే స్ట్రాంగ్ స్ట్రాటజీలను ఫాలో అవుతూ అపోజిషన్ పార్టీలను డీ కొట్టడానికి రెడీ అవుతున్నారు. అయితే...
సెప్టెంబర్ 12.. ఇది ఏపీ రాజకీయాలకు ఒక ముఖ్యమైన రోజు కాబోతుంది. అదే రోజు ఒకే వేదికపైకి చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, సోము వీర్రాజు చేరబోతున్నారు. అమరావతి ఉద్యమం మొదలై వెయ్యి రోజులవుతున్న...