Andhra News
నెల్లూరు జిల్లా కావలిలో వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడు కరుణాకర్ కుటుంబానికి టీడీపీ యువ నేత లోకేష్ అండగా నిలిచారు
Hi, what are you looking for?
నెల్లూరు జిల్లా కావలిలో వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడు కరుణాకర్ కుటుంబానికి టీడీపీ యువ నేత లోకేష్ అండగా నిలిచారు
రాష్ట్రానికి జీవనాడిలాంటి జల వనరుల ప్రాజెక్టులు నిర్వీర్యం కాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కోరారు.
రైతుల ఆత్మహత్యలు, సైబర్ నేరాలు,మహిళలపై వేధింపులు లాంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా టాప్ 5 రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. దీని మీద ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద టీడీపీ జాతీయ...
కుప్పం లో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా కొందరు దుండగులు అన్నా క్యాంటీన్ ను ధ్వంసం చేశారు.
ఆంధ్రాలో ప్రభుత్వ పెద్దలే ఎరువులు, డీఏపీ కొరత సృష్టిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఆరోపించారు. ఎరువులను, డీఏపీని ఆదాయపు వనరుగా మార్చుకునేందుకు పంపిణీ విధానాన్ని మార్చివేశారని
సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి టీడీపీ ప్రభుత్వం తనను అడ్డుకున్న విషయాలు మర్చిపోకుండా తిరిగి ఇచ్చేస్తున్నారు. టిడిపి అధినేతను, యువ నాయకుడిని వీలు కుదిరిన ప్రతిసారీ జగన్...
చంద్రబాబు, లోకేష్ ఎందుకు హైదరాబాద్ వదిలి విజయవాడకు రావటం లేదు? ఏపీలో ఎన్నిరోజులు తిరిగినా.. మళ్లీ హైదరాబాద్ కే వెళ్లటం ఎందుకు? ఈ ప్రశ్నలు వైసీపీ నేతలు ఎప్పటి నుంచో వేస్తున్నారు. అయినా...
తిరుమలలో అధికార పార్టీ నేతల ప్రైవేటు సిబ్బంది బరితెగిస్తున్నారు. తాము అడిగిన అతిధి గృహాలు కేటాయించకపోతే దాడులకు సైతం తెగబడుతున్నారు. టిటిడి సిబ్బందిపై నేరుగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులపై రువాబు...