Andhra News
అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత వైసీపీ ‘ప్లీనరీ’ నిర్వహిస్తోంది. ఒకవైపు ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత, మరోవైపు సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి, ఇంకోవైపు విపక్ష టీడీపీ మహానాడు, మినీ మహానాడు కార్యక్రమాలు విజయవంతమౌతున్న...
Hi, what are you looking for?
అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత వైసీపీ ‘ప్లీనరీ’ నిర్వహిస్తోంది. ఒకవైపు ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత, మరోవైపు సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి, ఇంకోవైపు విపక్ష టీడీపీ మహానాడు, మినీ మహానాడు కార్యక్రమాలు విజయవంతమౌతున్న...
రాయలసీమ జిల్లాల్లో నేటి నుంచి మూడు రోజుల పాటు తెదేపా అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మినీ మహానాడు నిర్వహించారు.
టీడీపీ మహానాడు సందర్భంగా ఒంగోలులో శుక్ర, శనివారాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నట్లు ప్రకాశం జిల్లా SP మల్లికా గార్గ్ వెల్లడించారు.
ఒంగోలులో నిర్వహించే మహానాడులో పాల్గొనేందుకు పార్టీ శ్రేణులంతా హాజరై విజయవంతం చేయాలని చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు.