Andhra News
వివాహం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నదని, స్వామి వారి ఆశీస్సులతో ఉచితంగా జరిపించుకోవాలన్నారు. జూలై 1 నుండి 20వ తేదీ వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో కల్యాణమస్తు రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతందన్నారు...
Hi, what are you looking for?
వివాహం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నదని, స్వామి వారి ఆశీస్సులతో ఉచితంగా జరిపించుకోవాలన్నారు. జూలై 1 నుండి 20వ తేదీ వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో కల్యాణమస్తు రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతందన్నారు...
కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేసి అవి తామే చేసినట్టు సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని ఇటివల రాష్ట్ర పర్యాటనకు వచ్చిన కేంద్ర మంత్రి విమర్శించారు. దేశంలో చిట్టచివరి...
ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒంటరి మహిళకు ఇచ్చే పింఛన్ పై కక్కుర్తిపడిన చెత్త ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం అన్నారు...
టిడ్కో ఇళ్ల నిర్మాణం, కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై సీఎం సమీక్షించారు. త్వరగా ఇళ్లను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థల్లో రోడ్ల అభివృద్ధిపై సీఎం సమీక్షించారు..
1998 డీఎస్సీ క్వాలిఫై అభ్యర్థులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల్లోకి తీసుకోవాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని గ్రామస్తులు తెలపడంతో ఆయన చాలా ఆశ్చర్యపోయారు. శ్రీకాకుళం జిల్లాకు...
ఆంధ్రప్రదేశ్లో మద్యం వ్యాపారం ప్రభుత్వం చేతుల్లో ఉంది. గతంలో మద్యం దుకాణాలకు రెండేళ్ల వరకు పర్మిషన్ ఇచ్చేవారు. ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ దుకాణాలను ఏర్పాటుచేసింది. వేలం పాటల్ని...
సీఎం జగన్ ఆదేశాల మేరకు జులై 8, 9 తేదీలలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దగ్గరున్న గ్రౌండ్లో పార్టీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలు జరుగనున్నాయి. ప్లీనరీ సన్నాహక సమావేశాలలో భాగంగా...
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పై వ్యతిరేక త పెరిగిందని, దీంతో నకిలీ గుర్తింపుకార్డులతో వైసీపీ దొంగ ఓట్లకు కుట్ర పన్నుతోందని ఆత్మకూరు ఎన్నికల అధికారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు...
పారిశ్రామీకరణ అంటే ప్రజలు వ్యవసాయం నుండి ఉత్పాదకత శక్తిని పెంచటంకోసం పరిశ్రమల వైపు మళ్ళటం వస్తువులను ఉత్పత్తి చేసి తద్వారా జాతీయోత్పత్తిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచటం మరొకరకంగా చెప్పాలంటే...
ప్రపంచంతో పోటీపడే విధంగా, ఉజ్వల భవిష్యత్తు ఉన్న పిల్లలను తీర్చిదిద్దేందుకు సీఎం జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగేసింది. నాడు–నేడు, ఇంగ్లిషు మీడియం, ద్విభాషలతో కూడిన పాఠ్యపుస్తకాలు...