Andhra News
జగన్ సర్కార్ను మరోసారి టార్గెట్ చేశారు ఎంపీ రఘురామ (Raghu Rama Krishnam Raju). వాట్ ఏ ఐడియా సర్ జీ అంటూ ట్విట్టర్ వేదికగా సెటైర్లు పేల్చారు...
Hi, what are you looking for?
జగన్ సర్కార్ను మరోసారి టార్గెట్ చేశారు ఎంపీ రఘురామ (Raghu Rama Krishnam Raju). వాట్ ఏ ఐడియా సర్ జీ అంటూ ట్విట్టర్ వేదికగా సెటైర్లు పేల్చారు...
కాపులతో పాటు ప్రతీ సామాజికవర్గ సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వం తమదని, మేనిఫెస్టోలో చెప్పకపోయినా వైఎస్సార్ కాపు నేస్తం అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు...
వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ కాపు నేస్తం ఆర్థిక సహాయాన్ని కాకినాడ జిల్లా గొల్లప్రోలులో శుక్రవారం సీఎం వైఎస్ జగన్ కంప్యూటర్లో బటన్ నొక్కి రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి...
ఆగస్టు 15 తేదీన ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని వైద్యారోగ్యశాఖ తెలిపింది. గ్రామస్థాయిలో ప్రతీ కుటుంబానికీ ఓ ఫ్యామిలీ డాక్టర్...
మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం రూ.వేల కోట్లు ఇస్తోందన్నారు ఏపీ బీజేపీ (BJP) అధ్యక్షుడు సోము వీర్రాజు. ఈ నిధుల్ని ఎందుకు వినియోగించుకోలేక పోతోందో జగన్ సర్కార్ సమాధానం చెప్పాలన్నారు...
విద్యాసంస్కరణల పేరుతో వైసీపీ సర్కారు అమలు చేస్తోన్న 117 జీవో టీచర్లపై కక్ష సాధించేలా వుందని, విద్యార్థులకి శిక్షగా మారిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు...
స్థానిక యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంలో భాగంగా వచ్చే 12 నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 312 జాబ్ మేళాలు నిర్వహించనున్నట్లు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) ప్రకటించింది...
నాసా ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్లో పాల్గొని చరిత్ర సృష్టించిన మొదటి ఇండియన్గా గుర్తింపు తెచ్చుకున్న జాహ్నవి. రాజమహేంద్రవరం ఆర్అండ్బీ గెస్ట్హౌస్...
రాష్ట్రంలో కొత్తవలస వద్ద ఏర్పాటుచేయనున్న ఉమెన్ ఇండస్ట్రియల్ పార్కుకు సీఎం వైఎస్ జగన్ చేతులమీదుగా వచ్చే నెలలో శంకుస్థాపన చేయించేందుకు కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి చెప్పారు...
రాష్ట్రంలో 3.44 కోట్ల మందికి బూస్టర్ డోసు వేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని, యుద్ధ ప్రాతిపదికన బూస్టర్ డోసు అందరికీ అందేలా చూడాలని ముఖ్యమంత్రివైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారని..