Andhra News
వైసీపీ పార్టీ అప్పగించిన గడప గడపకూ ప్రోగ్రాంను పూర్తి స్థాయిలో నిర్వహించని 27 మంది ఎమ్మెల్యేల మీద సీఎం జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Hi, what are you looking for?
వైసీపీ పార్టీ అప్పగించిన గడప గడపకూ ప్రోగ్రాంను పూర్తి స్థాయిలో నిర్వహించని 27 మంది ఎమ్మెల్యేల మీద సీఎం జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ను అన్ని విధాలుగా అభివృద్ది చేశామని చెప్పుకుంటున్న వైయస్ ఆర్ సిపి నేతలకు,కార్యకర్తలకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఊహించని రీతిలో సంఘటనలు ఎదురవుతున్నాయి.