Andhra News
ఆంధ్రప్రదేశ్ లో పేరు మార్పుతో రగడ మొదలైంది. ప్రభుత్వం తీసుకున్న ఈ వివిదాస్పద నిర్ణయంతో రాష్ట్రంలో మొత్తం నిరసనలు మొదలు అయ్యాయి.విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపుపై తెలుగుదేశం నేతలు భగ్గుమన్నారు.
Hi, what are you looking for?
ఆంధ్రప్రదేశ్ లో పేరు మార్పుతో రగడ మొదలైంది. ప్రభుత్వం తీసుకున్న ఈ వివిదాస్పద నిర్ణయంతో రాష్ట్రంలో మొత్తం నిరసనలు మొదలు అయ్యాయి.విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపుపై తెలుగుదేశం నేతలు భగ్గుమన్నారు.
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం తమ రాజకీయ అవసరాలకు మాత్రమే వాడుకుంటోందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
చిత్తూరు సబ్ జైల్ లో ఉన్న కుప్పం నాయకులను చంద్రబాబు పరామర్శించారు,అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీకి రోజులు దగ్గర పడ్డాయని అందుకే టీడీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి బెదిరింపులకు గురిచేస్తున్నారని
విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ దేశానికి బీజేపీ ఏం చేయకపోగా పేదలను మరింత పేదలుగా మార్చారని మండిపడ్డారు.
ఏలూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీ లోపు వైసీపీ ప్రభుత్వం సర్పంచ్లకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో నాడు- నేడు’ అంశంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు తన సొంతూరు నారావారిపల్లెలోనూ
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. సీబీఐ అధికారులు మళ్లీ పులివెందులలో విచారణ ప్రారంభించారు. వివేకా వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ఇనయతుల్లాను పులివెందులలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో సీబీఐ అధికారులు...
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి రోజా మాట్లాడుతూ టీడీపీ నేతలు పిచ్చి పట్టినట్లు శాసనసభలో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలకు దేనిమీద పోరాడాలో కూడా తెలియడం లేదని ఎగతాళి చేశారు.
యేటా జాబ్ క్యాలెండర్,అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కి నోటిఫికేషన్ అంటూ ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్ ప్రకటనలు, అధికారం వచ్చాకా ఆ ఉసే లేదు.
ఖమ్మంలోనే గెలవలేనని కొడాలి నాని మాట్లాడి తనకు మంచి ఐడియా ఇచ్చారన్నారు. తాను వచ్చే ఎన్నికల్లో ఆయన నియోజకవర్గం గుడివాడ నుంచే పోటీ చేస్తానని,