Andhra News
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సమయంలో సిఫార్సు లేఖలపై కేటాయించే దర్శనాలను రద్దు చేశామని టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
Hi, what are you looking for?
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సమయంలో సిఫార్సు లేఖలపై కేటాయించే దర్శనాలను రద్దు చేశామని టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓ పోస్ట్ షేర్ చేశారన్న ఆరోపణలతో సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు అరెస్ట్, అందుకు నిరసనగా ఆందోళనకు దిగిన జర్నలిస్టులను అరెస్ట్ చేసిన తీరుపై టీడీపీ ముఖ్య నేత నారా...
కుప్పం బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ ఏపీ ప్రజలకు మరిన్ని వరాలు ప్రకటించారు. జనవరి నుంచి పెన్షన్ పెంచుతామని ప్రకటించారు.
టార్గెట్ కుప్పం అంటోంది వైసీపీ పార్టీ. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కుప్పంలో వైసీపీ జెండా ఎగరేస్తామని ధీమాతో ఉంది. మొదటి నుంచి కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకు, టీడీపీకి చెక్ పెట్టాలని వైసీపీ పావులు...
ముఖ్యమంత్రి హోదాలో జగన్ తొలిసారి చిత్తూరు జిల్లా కుప్పం వస్తుండటంతో పోలీసులు పట్టణాన్ని అష్టదిగ్బంధం చేశారు. మూడో విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించడానికి కుప్పానికి శుక్రవారం వస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీని ప్రశ్నించిన వారికి అయితే అధికార పార్టీ నుండి లేదా ప్రభుత్వం నుండి ఇబ్బందులు తప్పడం లేదు.
దేశవ్యాప్తంగా NIA సోదాలు చేయడం కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
వైసీపీ పార్టీ శాశ్వత అధ్యక్ష పదవి మీద ఎలక్షన్ కమిషన్ వివరణ అడిగిన వెంటనే పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జీవిత కాల అధ్యక్ష పదవీ తీర్మానాన్ని ముఖ్యమంత్రి...
జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ NTR, YSR ఇద్దరూ విశేష ప్రజాదరణ పొందిన గొప్ప నాయకులని ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం YSR స్థాయిని...
కడప పాత ఆర్టీసీ బస్టాండ్కు ఒక్క సారిగా కార్పొరేషన్ అధికారులు తాళం వేసేశారు. దీంతో ఆర్టీసీ బస్సులన్నీ బయటే ఉండిపోయాయి. రోడ్డు మీద నుంచే ప్రయాణికుల్ని ఎక్కించుకుని గమ్యస్థానాలకు వెళుతున్నాయి.