Andhra News
కడప, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో గత నవంబర్లో కురిసిన ఎడతెరిపిలేని వర్షాలకు దాదాపు 227.71 హెక్టార్లలో పండ్ల పంటలు (91.71 హెక్టార్లలో తీపి నారింజ, 136 హెక్టార్ల నిమ్మ) దెబ్బతిన్నాయని...
Hi, what are you looking for?
కడప, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో గత నవంబర్లో కురిసిన ఎడతెరిపిలేని వర్షాలకు దాదాపు 227.71 హెక్టార్లలో పండ్ల పంటలు (91.71 హెక్టార్లలో తీపి నారింజ, 136 హెక్టార్ల నిమ్మ) దెబ్బతిన్నాయని...
ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో బీజేపీ ఎక్స్-సర్వీస్ మెన్ సెల్ ఆధ్వర్యంలో “ 22వ కార్గిల్ విజయ్ దివస్” కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం జిల్లా ఎక్స్ -సర్వీస్ మెన్ సెల్ కన్వీనర్ కొత్తకొండ...
గ్లోబల్ క్రిప్టోకరెన్సీ మార్కెట్లు మళ్లీ ఎరుపు రంగులో ఉన్నాయి. గత 24 గంటల్లో గ్లోబల్ మార్కెట్ క్యాప్ 5.25 శాతం క్షీణించింది మరియు 7:00 AM IST నాటికి $965.97 బిలియన్లుగా నమోదైనట్లు...
భారత రాష్ట్రపతిగా ఎన్నికవడం తన ఒక్కరి ఘనత కాదని, దేశ ప్రజలందరి విజయమని అన్నారు ద్రౌపదీ ముర్ము. పేదలు కలలు కనొచ్చని, వాటిని నిజం చేసుకోవచ్చని చెప్పేందుకు తన ఎన్నికే నిదర్శనమన్నారు....
వెస్టిండీస్ గడ్డపై భారత్ జట్టు వన్డే సిరీస్ గెలిచింది. ట్రినిడాడ్ వేదికగా ముగిసిన రెండో వన్డేలో 312 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా మరో 2 బంతులు మిగిలి ఉండగానే 2...
ఉత్తరప్రదేశ్లోని పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వేలో ఈ రోజు డబుల్ డెక్కర్ బస్సులు ఢీకొన్న ప్రమాదంలో 8 మంది మరణించారు. దాదాపు 20 మంది గాయపడ్డారు...
రక్తదానాన్ని మించిన సేవ మరేదీ లేదని ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరికీ రెడ్ క్రాస్ సేవలు అందేలా స్పష్టమైన...
కాన్సర్ సంరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ వారు " క్వాంటం డాట్ " అనే టెక్నాలజీని డెవలప్ చేశారు. కృష్ణదేవరాయ యూనివర్సిటీలోని బయోటెక్నాలజీ విభాగం అభివృద్ధి చేసిన ఈ...
శ్రీలంక ప్రధానమంత్రిగా దినేష్ గుణవర్దన 17 మంది ఇతర క్యాబినెట్ మంత్రులతో పాటు అధ్యక్షుడు రాణిల్ విక్రమసింఘే శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు...
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వీడ్కోలు కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ను ఆహ్వానించారు ప్రధాని మోడీ, అమిత్షా. ఈ విషయాన్ని జనసేనాని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు...