Andhra News
సెప్టెంబర్ 12.. ఇది ఏపీ రాజకీయాలకు ఒక ముఖ్యమైన రోజు కాబోతుంది. అదే రోజు ఒకే వేదికపైకి చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, సోము వీర్రాజు చేరబోతున్నారు. అమరావతి ఉద్యమం మొదలై వెయ్యి రోజులవుతున్న...
Hi, what are you looking for?
సెప్టెంబర్ 12.. ఇది ఏపీ రాజకీయాలకు ఒక ముఖ్యమైన రోజు కాబోతుంది. అదే రోజు ఒకే వేదికపైకి చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, సోము వీర్రాజు చేరబోతున్నారు. అమరావతి ఉద్యమం మొదలై వెయ్యి రోజులవుతున్న...
గోరంట్ల మాధవ్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ వచ్చింది. తనకు పోలీసులు క్లీన్ చిట్ ఇఛ్చారంటూ ఆనందంగా అనంతపురం వచ్చి వందల కార్లతో ర్యాలీ చేసుకునే సమయాన.. టీడీపీ బాంబు పేల్చింది. ఆ వీడియోకు...
లెక్కలు చెప్పాలంటే కూడా జగన్ సర్కార్ కు కుదరడం లేదంట. స్వయంగా కాగ్ అడుగుతున్నా.. ఇవ్వలేకపోతున్నారంట. ప్రతి నెలా కాగ్ లెక్కలు తీసుకుని.. వెబ్ సైట్ లో పెడుతుంది. కాని ఇఫ్పటివరకు ఏప్రిల్...
గెలవాలి.. ఈసారి ఎలాగైనా గెలవాలి. ఆ నాయకుడు మనకు ఎంత క్లోజ్ అయినా సరే.. ఓడిపోతాడనే అనుమానం ఉంటే చాలు... పక్కన పెట్టేద్దాం. గెలుస్తాడని అనిపిస్తే చాలు ప్రత్యర్ధి అయినా సరే టిక్కెట్...
చంద్రబాబు, లోకేష్ ఎందుకు హైదరాబాద్ వదిలి విజయవాడకు రావటం లేదు? ఏపీలో ఎన్నిరోజులు తిరిగినా.. మళ్లీ హైదరాబాద్ కే వెళ్లటం ఎందుకు? ఈ ప్రశ్నలు వైసీపీ నేతలు ఎప్పటి నుంచో వేస్తున్నారు. అయినా...
చెత్త పన్ను.. ఇప్పుడు జనానికి కోపం కాదు.. చిరాకు పుట్టించే పన్ను ఇది. అవును చెత్త కలెక్షన్ కోసం మున్సిపాలిటీ, పంచాయతీల ద్వారా ఏపీ ప్రభుత్వం పన్ను సేకరిస్తోంది. 30, 50, 120ల...
మనకు సంబంధించిన వ్యక్తి అనుకున్నప్పుడు ఆ వ్యక్తికీ ఎలాంటి సమస్య ఎదురైనా వెంట నిలబడతాం. కానీ గోరంట్ల మాధవ్ విషయంలో మాత్రం జేసీ బ్రదర్స్ కిమ్మనకుండా ఉండిపోయారు...
కేశినేని నాని, చిన్నిల మధ్య పోరులో తెలుగుదేశం నష్టపోతుందా? అంత ఎదురుగాలిలోనూ గెలుచుకున్న విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం చేజారిపోతుందా? ఇవే అనుమానాలు ఇప్పుడు తెలుగుదేశం...
పవన్ కల్యాణ్ కు ఏ జ్వరం వచ్చిందో తెలియదు గాని.. చాలా రోజుల నుంచి సైలెంట్ అయిపోయారు. మొన్నటివరకు కౌలుభరోసా యాత్రలు, జనవాణి.. ఆ తర్వాత సోషల్ మీడియాలో రోడ్లు.....
అద్భుతం..మహాద్భుతం అని అమ్రిష్ పూరి చెప్పిన డైలాగ్ తెలుగు ప్రజలకు ఎప్పుడూ గుర్తే. ఇప్పుడు అదే డైలాగ్ చెప్పి పెదరాయుడు వార్తల్లో నిలిచాడు. ఆర్జీవీ తర్వాత అంతటి స్థాయిలో...