Andhra News
రాబోయే ఎన్నికలు కోసం ఏపీని మొత్తం చుట్టేయాలని బాబు ప్లాన్. దానికి తగినట్లుగా రాష్ట్రం అంతా టూర్లు వేసేందుకు ఆయన తనదైన యాక్షన్ ప్లాన్ రెడీ చేసిపెట్టుకున్నారు అని సమాచారం. దాంతో పాటు...
Hi, what are you looking for?
రాబోయే ఎన్నికలు కోసం ఏపీని మొత్తం చుట్టేయాలని బాబు ప్లాన్. దానికి తగినట్లుగా రాష్ట్రం అంతా టూర్లు వేసేందుకు ఆయన తనదైన యాక్షన్ ప్లాన్ రెడీ చేసిపెట్టుకున్నారు అని సమాచారం. దాంతో పాటు...
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కు ఇప్పటివరకు జెడ్ ప్లస్ 6+6 కమాండోలతో వున్న భద్రత ను జెడ్ ప్లస్ 12+12 కమాండోలతో భధ్రత పెంచింది కేంద్రం ప్రభుత్వం..
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత మూడు సంవత్సరాల కాలంలో ఎన్నో సార్లు విశాఖ వచ్చారు. 2020లో విశాఖ వస్తే అపూర్వమైన స్వాగతం లభించింది. వైజాగ్ ప్రగతి కొరకు పాటుపడే సీఎం సార్ థాంక్...
కుప్పం తెదేపా కార్యాలయంలో గురువారం సాయంత్రం ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు.'తెదేపా కోసం పని చేసేవారికే అధిక ప్రాధాన్యం ఇస్తాం. లేకుంటే పక్కన...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన ప్రత్యేక కమిటీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం...
గురువారం కృష్ణా జిల్లా పెడనలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ నేతన్న నేస్తం నాలుగో విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఒక మగ్గం మార్చేసిందని, చేనేత...
మూడు దశల్లో మద్యపాన నిషేదం చేస్తాం అని హామీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని చేపట్టారు. అధికారం పొందిన తరువాత ఏపీలో లిక్కర్ పాలసీని సీఎం జగన్ పూర్తిగా మార్చేశారు. షాక్ కొట్టేలా...
ఆంధ్రా ప్రభుత్వం "జంపింగ్ ఫైల్స్" అంటూ ఒక కొత్త నిర్ణయాన్ని తీసికొనివచ్చింది. ఫైల్స్ జంపింగ్ అంటే ప్రభుత్వ నిర్ణయాలను సంబంధించిన ఫైల్స్ అన్నీ ఎవరికి వారి ఇష్టారాజ్యంగా సృష్టించొచ్చు,ముందుకు తీసుకెళ్లొచ్చు. అన్ని స్థాయిల్లోనూ...
ఆంధ్రప్రదేశ్ లోని ఆర్థికవేత్తలు, మేధావులే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న ఆర్ధిక వేత్తలు ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న ఆర్ధిక నిర్ణయాలు, అప్పుల మీద ఆందోళన వ్యక్తం చేస్తూనే వచ్చారు.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం...
సంపూర్ణ మద్య నిషేధాన్ని తీసుకొస్తా,రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేసిన తర్వాతే 2024 ఎన్నికల్లో మళ్ళీ ఓట్లు అడగటానికి వస్తా" అని జగన్ నమ్మబలికారు.ప్రస్తుతం మద్యం ఆదాయం లేనిదే ప్రభుత్వం నడవలేని...