Andhra News
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నుండి మూడు రోజుల పాటు తన సొంత జిల్లా వైఎస్సార్ కడపలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 2న తన తండ్రి, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్...
Hi, what are you looking for?
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నుండి మూడు రోజుల పాటు తన సొంత జిల్లా వైఎస్సార్ కడపలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 2న తన తండ్రి, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్...
తెలుగు ప్రజలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో ఓవైపు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు CPS రద్దు చేయాలని డిమాండ్ తో ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్న వేళ, ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో వినాయకుడి పుట్టిన రోజైన ‘భాద్రపద శుద్ధ చవితి’ రోజునే ‘వినాయక చవితి’ పండుగను జరుపుకుంటారు. వినాయక చవితి రోజున ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. తర్వాత తలంటు...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ ఒకటి నుంచి మరో కార్యక్రమానికి ప్రారంభించ బోతుంది. పల్లెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య పరీక్షలు అందించాలనే లక్ష్యంతో సెప్టెంబరు 1వ తేదీ నుంచి "ఫ్యామిలీ డాక్టర్"...
పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధాన్ని తెరపైకి సీఎం తీసుకొని వచ్చారని విమర్శలు వినపడుతున్నాయి. ఈ విషయాన్ని జనసేన పార్టీ క్యాడర్ తమ వాట్సప్, సోషల్ మీడియా గ్రూపుల్లో విపరీతంగా...
కుప్పం లో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా కొందరు దుండగులు అన్నా క్యాంటీన్ ను ధ్వంసం చేశారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జగనన్న ఇళ్ళ కాలనీల పేరిట ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వం ఇళ్ల స్థలాలను కేటాయించింది. అందులో శ్మశానాలు,చెరువు కుంటలు,లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో ఘటనపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. రాష్ట్రానికి చెందిన పలువురు మహిళా నేతలు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసి చేసిన...
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్ద్యోగులు తలపెట్టిన "ఛలో విజయవాడ", సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమాలను ప్రభుత్వం విజయవంతంగా ప్రస్తుతానికి వాయిదా వేయించ గలిగింది. పోలీస్ బలం ఉపయోగించి, నాయనో భయానో ప్రస్తుతానికి ఈ...