Andhra News
ఆంధ్ర ప్రదేశ్ మంత్రిమండలి లో ఒక్క మంత్రికి కూడా స్వతంత్రత లేదన్నారు. ప్రతి మంత్రి తన శాఖపై తప్ప ఇతర అన్ని అంశాలపై మాట్లాడతారని వ్యంగ్యంగా విమర్శలు వేశారు.
Hi, what are you looking for?
ఆంధ్ర ప్రదేశ్ మంత్రిమండలి లో ఒక్క మంత్రికి కూడా స్వతంత్రత లేదన్నారు. ప్రతి మంత్రి తన శాఖపై తప్ప ఇతర అన్ని అంశాలపై మాట్లాడతారని వ్యంగ్యంగా విమర్శలు వేశారు.
గోరంట్ల మాధవ్ తనపై కుట్ర చేశారని సీఐడీకి ఫిర్యాదు చేశారు. తనమీద ఫేక్ వీడియోను చేసి పరువు తీశారని దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు
భారత మాజీ ఉప ప్రధాని దేవీలాల్ జయంతి సందర్భంగా ఇండియన్ నేషనల్ లోక్దళ్ (INLD) ఈ నెల 25న హర్యానాలో భారీ ర్యాలీ నిర్వహించనుంది
కొత్తగా రిజర్వు బ్యాంకులో సెక్యూరిటీల వేలం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో వెయ్యి కోట్ల రుణం తీసుకుంది. 18 ఏళ్ల కాలపరిమితితో రూ. 500 కోట్లు, 20 ఏళ్ల కాలపరిమితితో...
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రభుత్వ ఉద్యోగుల మధ్య CPS మంటలు ఇప్పట్లో చల్లారేటట్లు లేదు. ఈ రోజు ఏర్పాటు చేసిన సీపీఎస్ ఉద్యోగ సంఘాలతో మంత్రుల చర్చలు అసంపూర్తిగా ముగిశాయి.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి పుణ్య క్షేత్రం ఇప్పుడు అనేక లేనిపోని వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్స్ గా మారడం శ్రీ వారి భక్తులను...
మూడు రాజధానులు వ్యతిరేకంగా, రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలని అమరావతి రైతులు తలపెట్టిన ఉద్యమం 1000 రోజులు పూర్తి కావస్తున్న సందర్భంగా రైతులు తలపెట్టిన పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకోవాలి అని చూస్తుంది.
రాష్ట్రానికి జీవనాడిలాంటి జల వనరుల ప్రాజెక్టులు నిర్వీర్యం కాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కోరారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో జగన్ కుటుంబం, ఎంపీ విజయసాయిరెడ్డికి సంబంధం ఉందన్న విషయం సీబీఐ విచారణలో బయటపడిందని కొల్లు రవీంద్ర అన్నారు.
బీజేపీ పవన్ కళ్యాణ్ ను వదులుకునే ప్రసక్తే లేదన్నారు.టీడీపీ–బీజేపీ పొత్తు ఉండదని తాను భావిస్తున్నట్టు రఘురామకృష్ణరాజు తెలిపారు. బీజేపీ–జనసేన పొత్తు కొనసాగుతుందన్నారు.